ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఏదో ఒక రకమైన వేధింపులు మానడంలేదు. చంద్రగిరి మండలం లోని అక్కగారి కాలనీలో నీలిమ 20సంవత్సరాలు అనే మహిళ సోమవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పెద్ద కుమార్తె నీలిమ …
Read More »రెడ్ అలర్ట్….పెను తుఫానుగా తిత్లీ!!
ఉత్తరాంధ్రను తుఫాను వణికిస్తోంది. ‘తితలీ’ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది పెను తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై ‘రెడ్ మెసేజ్’ జారీ చేసింది. అతితీవ్ర తుఫానుతో బుధవారం సాయంత్రానికి గాలుల ఉధృతి పెరిగింది. గురువారం ఉదయం ఇది తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150… ఒక్కొక్కసారి 165 కిలోమీటర్ల …
Read More »రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఊరట
20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ.ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం. వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్మెంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్సిగ్నల్. గ్రూప్-1 ఖాళీలు 150 గ్రూప్-2 ఖాళీలు 250 గ్రూప్-3 ఖాళీలు 1,670 డీఎస్సీ …
Read More »? వినాయక చతుర్థి విశిష్టత ?
వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు … ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే … ఆయన అనుగ్రహాన్ని పొందవలసినదే. సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సైతం తన సృష్టి రచనకి ముందు గణపతిని పూజించినట్టుగా ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటూ వుంటారు. పూర్వం గజముఖుడనే రాక్షసుడు పరమ శివుడిని తన తపస్సుచే మెప్పించి, …
Read More »ఫిరాయింపుదారులు గెలుపుగుర్రాలు కాదు.. అమ్ముడుపోయిన గాడిదలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామనడం పట్ల వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహించారు. పార్టీ ఫిరాయించిన వారు గెలుపు గుర్రాలు కాదని, అమ్ముడుపోయిన గాడిదలంటూ అంబటి ఎద్దేవా చేశారు. పార్టీమారిన ఎమ్మెల్యేలు పదవులు, డబ్బుకోసం అమ్ముడపోయారని మండిపడ్డారు. చంద్రబాబు, స్పీకర్ యాంటీడిపెన్స్ లాను గౌరవించి పార్టీమారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేస్తే తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారన్నారు. ఏపీలోని శాసనసభ చాలా …
Read More »సిపిఎస్ విధానం రద్దుచేయాలంటూ ఉపాధ్యాయులు గళం
రాష్ట్రమంతట ఈరోజు సిపిఎస్ రద్దు కోరుతూ సామూహిక సెలవు ప్రకటించారు.ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు కల్లెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.కొన్నిచోట్ల సుమారుగా 1000పైగా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.ఇది ఇలా ఉండగా విజయవాడలో ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుండి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.జిపిఎస్ ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ తీర్మానం వాయిదా వేసి ప్రభుత్వం మోసగిస్తుంది అన్నారు.అక్టోబర్ 2లోగా ఉద్యోగుల డిమాండ్ తీర్చాలన్నారు.లేనియెడల …
Read More »ఎన్నికల ముందే ..కర్నూల్ జిల్లా నుండి టీడీపీ మొట్ట మొదటి వికెట్ ఔట్..!
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో …
Read More »ఏపీలో అన్నా క్యాంటీన్.. టీడీపీ కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతి..!
పేదవాడి కడుపు నింపే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ రెండు రూపాలయకే కిలో బియ్యం అందిస్తే ఇప్పుడు ఆయన పేరుతోనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రారంభించారు. అద్భుతమైన అలంకరణలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలతో , కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో.. క్లాస్ లుక్తో కనిపించేలా చేశారు.అయితే అన్నా క్యాంటీన్ పేరుతో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతికి పాల్పడుతున్నది టీడీపీ ప్రభుత్వం అంటే విమర్శలు …
Read More »యూట్యూ బ్ లో సంచలనం సృష్టిస్తున్న వైఎస్సాఆర్ బయో పిక్ టీజర్
నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే అయన జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మళయాళ మెగాస్టార్ మమ్ముటీ వైయస్ పాత్రను పోషిస్తున్నారు. ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి రాఘవ డైరెక్షన్లో ‘యాత్ర’ తెరకెక్కుతోంది. అయితే ఇవాళ అయన జన్మదినం సందర్బంగా చిత్ర నిర్వాహకులు అర్ధరాత్రి 12 గంటలకు …
Read More »వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..
వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …
Read More »