టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అందాల ఆరబోస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకు మించి’. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. జానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ …
Read More »