బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ,ఆ పార్టీకి చెందిన మొదటితరం నాయకుడు అయిన యశ్వంత్ సిన్హా బీజేపీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు .గత నాలుగు ఏండ్లుగా ఎన్డీఏ సర్కారు అధిపతిగా ,ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ విధానాలు ,నిర్ణయాలు నచ్చకపోవడం వలనే బీజేపీ …
Read More »బీజేపీ పార్టీకి లెజండరీ ఆటగాళ్ళు షాక్ ..!
టీం ఇండియా సీనియర్ మాజీ క్రికెటర్లు ,లెజెండ్రీ ఆటగాళ్ళు రాహుల్ ద్రావిడ్,అనిల్ కుంబ్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని విధానసభ ఎన్నికల్లో మిషన్ -150 టార్గెట్ ను చేరుకునే దిశగా ఆ పార్టీ రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తుంది . అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాళ్ళకు గాలం వేసింది.ఈ క్రమంలో టీం ఇండియాకు చెందిన మాజీ ఆటగాళ్ళు అయిన రాహుల్ …
Read More »త్వరలోనే బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతిపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అటు టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .అయితే త్వరలోనే తనపై కేంద్ర సర్కారు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ .!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి …
Read More »తెలంగాణ బీజేపీకి షాక్ ..!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో అప్పుడే గందరగోళం మొదలైంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షుడు కే లక్ష్మణ్ వరకు నేతలందరూ రానున్న ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతాం అని బీరాలు పలుకుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత …
Read More »బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!
భారతీయ జనత పార్టీకి బిగ్ షాక్ తగిలింది.గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎన్డీఏ నేతృత్వంలో నరేందర్ మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు.అమిత్ షా బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పార్టీను గత సార్వత్రిక ఎన్నికలకు కంటే ముందుగా దేశ వ్యాప్తంగా క్షేత్రస్తాయికి బలోపేతం కావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బీజేపీ పార్టీ సభ్యత్వానికి …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ మరిచిపోలేని కానుక ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ శ్రీవిళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన అదిరిపోయే గిఫ్ట్ అందించారు.ఇటివల ఇటు రాష్ట్ర మంత్రి వర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ,అటు ఎన్డీఏ మంత్రి వర్గం నుండి టీడీపీ ఎంపీలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు సోమవారం టీడీపీ కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా …
Read More »యెల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్.. ఒక్కొక్క షేర్ తో ఒక్క చెప్పు దెబ్బ..!!
గోబెల్స్కు సమానమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మరోమారు దిమ్మతిరిగిపోయే కౌంటర్ వచ్చింది. `వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ …
Read More »ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓటమికి చేరువలో బీజేపీ అభ్యర్థులు..!
దేశ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం విడుదలవుతున్న పలు ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది.ఈ క్రమంలో ఏకంగా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో ఆ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు భారీ మెజారిటీతో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబుకు 34ఏళ్ల యువకుడు సవాలు ..! అందులో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్ …
Read More »బీజేపీ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై ..!
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.ఈ విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేకే మిశ్రా తెలిపారు. SEE ALSO :పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..! త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అభయ్ …
Read More »