Home / Tag Archives: amith shah (page 59)

Tag Archives: amith shah

టోల్ రూపంలో నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం

ప్రతిష్టాత్మక ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వస్తే టోల్ రూపంలో నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్ ప్రెస్ వేల వల్ల ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయం 24 గం. నుంచి 12 గం.కు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం టోల్ ఫీజుల ద్వారా NHAIకి ఏటా రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, అది వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని …

Read More »

కొత్త ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మ‌ధ్యాహ్నం అమిత్ షాను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని విన‌తులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన రెండేళ్ల త‌ర్వాత జిల్లాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగింద‌ని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మ‌ల్టీజోన్లు ఏర్ప‌డ్డాయ‌ని, దానికి త‌గిన‌ట్లే …

Read More »

ఉత్త‌రాఖండ్‌ అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా పర్యటన

ఉత్త‌రాఖండ్‌లో వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఆప్ఘ‌నిస్తాన్ సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల్లో దేశం భ‌ద్రంగా ఉంద‌ని న‌డ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హ‌యాంలో ఇప్ప‌టివ‌ర‌కూ రూ 1.35 ల‌క్ష‌ల కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెచ్చించింద‌ని చెప్పారు.డెహ్రాడూన్‌, రైవాల‌లో మాజీ సైనికుల‌తో న‌డ్డా ముచ్చ‌టించారు. వాజ్‌పేయి …

Read More »

బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్‌ సెటైర్

బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని.. జన్‌ధన్‌ ఖాతాల్లోకి ధనాధన్‌ డబ్బులు వస్తాయంటూ సెటైర్‌ వేశారు.

Read More »

సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్

బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …

Read More »

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్

ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను …

Read More »

పెగాస‌స్ స్పైవేర్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

పెగాస‌స్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ అంశంపై వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు సుప్రీంలో 9 పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి. పిటీష‌న్ వేసిన‌వారిలో అడ్వాకేట్ ఎంఎల్ శ‌ర్మ‌, రాజ్య‌స‌భ ఎంపీ జాన్ బ్రిటాస్‌, ద హిందూ గ్రూపు డైర‌క్ట‌ర్ ఎన్ రామ్‌, ఆసియానెట్ ఫౌండ‌ర్ శ‌వి కుమార్‌, ఎడిట‌ర్స్ గిల్డ్ …

Read More »

6గురు ఎంపీలపై స‌స్పెండ్ వేటు

రాజ్య‌స‌భ‌ ( Rajya Sabha ) కు చెందిన ఆరుగురు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ( TMC ) ఎంపీల‌ను చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌స్పెండ్ చేశారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేపట్టాల‌ని వెల్‌లోకి దూసుకువ‌చ్చిన ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న‌లో ఆ ఎంపీల‌ను బ‌హిష్క‌రించారు. ఒక రోజు పాటు వారిపై స‌స్పెన్ష‌న్ విధించారు. స‌స్పెండ్ అయిన‌వారిలో డోలాసేన్‌, న‌దీముల్ హ‌క్‌, అబిర్ రంజ‌న్ బిశ్వాస్‌, శాంతా చెత్రి, అర్పితా ఘోష్‌, మౌస‌మ్ …

Read More »

క‌ర్నాట‌క సీఎంగా బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం

క‌ర్నాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా ఇవాళ బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ప్రమాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. క‌ర్నాట‌క రాష్ట్ర 23వ సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఆ రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. బ‌స‌వ‌రాజు బొమ్మై వ‌య‌సు 61 ఏళ్లు. బీఎస్ య‌డియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం …

Read More »

బీజేపీ నేతలపై తిరగబడిన రైతులు

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్‌పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారని బీజేపీ నేత భూపేశ్‌ అగర్వాల్‌ ఆరోపించారు. డీఎస్పీ తివానా మద్దతుతో సుమారు 500 మంది రైతులు తనను కొట్టారని ఆయన అన్నారు. డీఎస్పీ ఉద్దేశపూర్వకంగానే తనను తప్పుడు వైపునకు పంపారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat