Home / Tag Archives: amith shah (page 34)

Tag Archives: amith shah

చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్

మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30-40 ఏండ్ల వయస్సు వారిలోనూ కనిపిస్తున్నది ఆందోళన వ్యక్తంచేశారు. వరల్డ్‌ బ్రెస్ట్ర్‌ క్యాన్సర్‌ నెల సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడన, మారథాన్ మంత్రి …

Read More »

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు బీజేపీకి షాక్

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి.. అధికార టీఆర్ఎస్ తరపున …

Read More »

ట్విట్టర్ వేదికగా మరోసారి మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇదొక షాకింగ్ విసయమన్న ఆయన.. బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు. ‘‘షాకింగ్.. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతులైన రేపిస్టులను’ విడుదల చేసిందని వార్తలొచ్చాయి. తీరాచూస్తే కేంద్ర ప్రభుత్వమే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది చాలా చవకబారు చర్య.రేపిస్టులు, పసివాళ్లను …

Read More »

బీఆర్ఎస్ కు మద్ధతుగా వేల్పూరు మండల రైతులు

తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేటి అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన వేల్పూరు మండల రైతులు  తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన  బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు. బీ(టీ) ఆర్‌ఎస్‌కు మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రూ.లక్షా 50వేల 116ను విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సొంత మండల కేంద్రమైన వేల్పూరు రైతులు.తెలంగాణ రైతుల లెక్కనే దేశం అంతటా …

Read More »

అభివృద్ధి నిరోధకుడు రాజగోపాల్‌ రెడ్డి- కూసుకుంట్ల

అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్‌ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే ముందుకు సాగుతుందన్నారు. బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాజగోపాల్ …

Read More »

దాదాకు మద్ధతుగా దీదీ

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ  ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని  ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్‌గా సౌరవ్‌ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు.  బీసీసీఐ నుంచి …

Read More »

బీజేపీపై ఎమ్మెల్సీ కడియం శ్రీహారి ఆగ్రహాం

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  బీజేపీ ఆటలు సాగవని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య …

Read More »

ప్రధానమంత్రి నరేందర్ మోదీకి నోబెల్ బహుమతి

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి,అధికార  టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి  సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డికి ఉన్న అజ్ఞానాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేందర్  మోదీ జీకి మెడిసిన్‌ లేదా సైన్స్‌లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ …

Read More »

ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు ఝలక్

 తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌‌ కు ఝలక్ తగిలింది. భువనగిరి  మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్  గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌  కు బూర నర్సయ్యగౌడ్‌ లేఖ రాశారు.. కాగా బూర నర్సయ్య మునుగోడు టికెట్‌ ఆశించిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని …

Read More »

గుజరాత్ రాష్ట్రానికి అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదా..?

హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంతో  పాటుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కూడా నిన్న శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అయితే సీఈసీ మాత్రం హిమాచల్ ప్రదేశ్ కు ప్రకటించి గుజరాత్ కు మాత్రం ప్రకటించలేదు. అయితే  గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తే ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుజరాత్‌కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే ఎన్నికలకు ముందు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat