ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా అమరావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణితో కలిసి రాజధాని రైతులతో కలిసి పస్తులుండీ మరీ నిరసన తెలియజేశారు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్య కూడా …
Read More »ఎన్టీఆర్ వర్థంతి నాడు బాబు, భువనేశ్వరీలపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ కూడా పాల్గొంటూ రాజధాని రాజకీయంలో సెంటిమెంట్ పండిస్తున్నారు. అమరావతి జేఏసీ కోసం భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు..ఇవ్వాల్సింది గాజులు కాదని..మీ భర్త చంద్రబాబు రైతుల …
Read More »మంత్రులతో భేటీ అయిన రాజధాని రైతులు.. అమరావతి రాజకీయం ఏ మలుపు తిరగబోతుంది..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత నెల రోజులుగా అందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు ఎక్కువగా ఉన్న తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. రాజధాని తరలిపోతే..చావే శరణ్యమన్నట్లుగా రైతులను మానసిక ఆందోళనకు గురి చేస్తూ..వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు. కాగా రాజధాని …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు పోయేకాలం దగ్గరపడిందని…అందుకే ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని…ఇక పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు కాబట్టే…ఉత్తరాంధ్రపై విద్వేషం చూపిస్తున్నారని చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ విరుచుకుపడ్డారు. తాజాగా మీడియాతో ధర్మశ్రీ మాట్లాడుతూ… అమరావతి పేరుతో భిక్షాటనలు చేస్తూ ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. బాబుకు పోయేకాలం దగ్గరపడిందని, జోలె పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. జేఏసీ ముసుగులో టీడీపీ నేతలతో …
Read More »చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై మంత్రి కొడాలి నాని ఏమన్నారో తెలుసా..!
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు భిక్షాటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి …
Read More »బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతుంది. ఒకపక్క మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ.. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధ్వర్యంలో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. తాజాగా అధికార వికేంద్రీకరణ దిశగా మూడు …
Read More »మీకు అర్థమవుతుందా… చంద్రబాబు ఎందుకలా మాట్లాడుతున్నాడో..?
టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు పెరిగిపోతున్న కొద్ది ఉన్న మతి పోతున్నట్లు ఉంది..అమరావతి రాజకీయంలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. రోడ్డుపై కూర్చోవడం, జోలెపట్టుకుని అడుక్కోవడం, చదివింపుల పూజారిలా మహిళల నుంచి గాజులు, దిద్దులు, కాళ్లపట్టీలు వసూలు చేయడం…ఇలా రాజధాని రాజకీయంలో బాబు చేష్టలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. అయితే సేవ్ అమరావతి పేరుతో సాగుతున్న బాబు పర్యటనలు ఆసాంతం ఆత్మ స్థుతి, పరనిందగా సాగుతున్నాయి. హైదరాబాద్నే నేనే డెవలప్ చేశా …
Read More »సుజనా చౌదరీ ఏంటీ..అంత మాటనేసారు.. నిజంగా అన్నంత పని చేస్తాడా ఏంటీ..?
అమరావతి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఒకప్పటి బాబుగారి సన్నిహితుడు ప్రస్తుత ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరాతిని కాపాడుకోకపోతే..పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అంగుళం కూడా కూడా మార్చలేరని ధీమా వ్యక్తం …
Read More »బ్రేకింగ్…బయటపడిన టీడీపీ సోషల్ మీడియా టీమ్ కుట్ర..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతి రైతులకు ఒక రాజధాని గ్రామాల్లో తప్పా..మిగిలిన రాష్ట్రంలో మద్దతు కరువైంది. దీంతో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడానికి చంద్రబాబు అమరావతి జేఏసీ ఏర్పాటు చేయించి, బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టాడు. అంతే కాదు నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేయడం, మహిళల నుంచి …
Read More »బందరులో భిక్షమడుగుతున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మహిళ..!
టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో డ్రామాతో రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.. ఏ రోజైతే బాబుగారి సతీమణి అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు త్యాగం చేశారో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది..బాబుగారు రండమ్మ రండి…ఫలానా ఆయన ఉంగం ఇచ్చారు..ఫలానా ఆవిడ గాజులు ఇచ్చింది…ఇంకో ఆవిడ దిద్దులు, డబ్బులు ఇచ్చింది అంటూ చదివింపుల పూజారి అవతారం ఎత్తి విరాళాలు సేకరిస్తున్నారు..ఆఖరకు బందర్లో భిక్షాటనకు కూడా దిగాడు..9 వ తేదీ బందర్ …
Read More »