వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సచివాలయంలో పలు బ్లాక్లలో గదులను కేటాయించారు. రెండో బ్లాక్ లో… * 215 నంబర్ గదిని డిప్యూటీ సీఎం, రెవిన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు.. *వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు 208 * మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు 135 * దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు 137 …
Read More »అధికారులతో చర్చించి, వేగంగా నిర్ణయం.. త్వరితగతిన అమలు.. ఇండియాలో బెస్ట్ సీఎం, రాష్ట్ర భవిష్యత్ అద్భుతం
ఏపీలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్న యువ సీఎం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి మరీ సొంత పార్టీనేతలకు చెందిన ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులిచ్చారు. …
Read More »ముఖ్యమంత్రిగా మొదటి క్యాబినేట్ మీటింగ్.. ఇవే ప్రధానాంశాలుగా చర్చ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం 10.30గంటలకు సచివాలయంలోని తొలి బ్లాకు మొదటిఅంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో ప్రారంభమైంది. ఈ కేబినెట్లోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారంరోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన సంకేతాలను జగన్ ఇచ్చారు. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా కేబినెట్ …
Read More »జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎవరెవరు ఏయే చదువులు చదువుకున్నారు
జగన్ క్యాబినేట్ కొలువు తీరుతోంది. అయితే ఈ క్యాబినేట్ మంత్రులు ఏయే విద్యార్హతలు కలిగి ఉన్నారో చూద్దాం.. శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట నియోజకవర్గం: ఈయన బీకాం చదువుకున్నారు. …
Read More »యంగ్ సీఎం విధానాల పట్ల హర్షం వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగులు
ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకు మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి జగన్ శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమంలో సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులంతా ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్కు బయల్దేరారు జగన్.. ఈ కార్యక్రమం …
Read More »రాజధాని భూ దోపిడిదారులపై జగన్ ఉక్కుపాదం..!
రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు బినామీలతో భూములు కొన్నారు.ఈమేరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశించనుంది.అదేగాని జరిగితే టీడీపీ బడా నాయకులు బయటకు వస్తారు.ఇందులో ముఖ్యంగా కొంతమంది నాయకులు వీరే..! 1) పి. నారాయణ (టీడీపీ మంత్రి) ఈయన 432 కోట్లు పెట్టి అసైండు భూములతో కలిపి కొన్న భూములు 3,129 ఎకరాలు. భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలంలోని మంధాడం, లింగాయపాలేం , రాయపుడి, ఉద్దండరాయుని …
Read More »చంద్రబాబుకు ఊహించని షాక్…జగన్ సంచలన నిర్ణయం
అక్రమాలను సక్రమం చేసుకోవడం…తనకు నచ్చిన నిర్ణయాన్ని ఆహా ఓమో అని ప్రకటించడంలో ఆరితేరిపోయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. తన పదవి కాలంలో ఆయన చేసిన నిర్వాకానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగింపు పలకనున్నట్లు చర్చించుకుంటున్నారు. కృష్ణా నది కరకట్టపై లింగమనేని ఎస్టేట్ లో రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ కు, న్యాయస్థానం నదుల పరిరక్షణ విషయంలో ఇచ్చిన …
Read More »జగన్ చాంబర్ పనులు దగ్గరుండి పర్యేక్షించింది ఎవరో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్ సిద్ధం అయ్యింది. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అలాగే సీఎంగా పగ్గాలు చేపట్టిన రెండోరోజే ఆయన సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. శుక్ర, శనివారాల్లో జగన్ సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ , వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బుధవారమే సచివాలయంలో …
Read More »మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎనుకున్నారు. వైఎస్ జగన్ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం …
Read More »రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార అనంతరం ముందుగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను నియమించనుండటం దాదాపు ఖరారు అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పటివరకు పదోన్నతుల విషయంలోను, బైబర్ కేషన్ కు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జగన్ పై విశాఖపట్నం లొ కోడి కత్తితో దాడి చేసిన సమయంలో కొంతమంది అధికారులు ఎటువంటి విచారణ, దర్యాప్తు జరపకుండానే మీడియా …
Read More »