టీడీపీ అధినేత చంద్రబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంలో అడ్డంగా ఇరుక్కున్నారు. తన చేతికి మట్టి అంటకుండా కనీసం ఆధారాలు కూడా దొర్కకుండా…బినామీల పేరుతో , బోగస్ కంపెనీల పేరుతో వేల కోట్లు నొక్కేసి కూడా తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబును ఇప్పుడు ఈ 118 కోట్ల స్కామ్ భయపెడుతోంది..దీనికి కారణం చంద్రబాబు ఏ ఏ షెల్ కంపెనీలు సృష్టించి..ప్రజా ధనాన్ని దారి మళ్లించి…పాపూర్ జీ పల్లోంజీ గ్రూపు …
Read More »ఐటీ స్కామ్లో ఇద్దరు నిందితులను దేశం దాటించిన చంద్రబాబు..?వాటే ఐడియా సర్జీ..!
టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయాల్లో అపర చాణక్యుడని పచ్చగా వర్థిల్లుతున్న కుల మీడియా డప్పేస్తూ ఉంటుంది..నిజమే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే..ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియోలతో అడ్డంగా దొరికిపోయి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేకెత్తించి తెలివిగా తప్పించుకున్న చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే…అమరావతిలో చేతికి మట్టి అంటకుండా బినామీల పేరుతో వేల కోట్లు దోచుకున్నా..పలు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా వ్యవస్థలను మేనేజ్ …
Read More »కోడ్ భాషలో కోట్లు కుమ్మేసిన సీబీఎన్ గ్యాంగ్….ఇది నారావారి మాఫియా…?
తన చేతికి మట్టి అంటకుండా..వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూపించే తెలివితేటల ముందు కరడు గట్టిన స్మగ్లర్లు, మాఫియాడాన్ లు కూడా దిగదుడుపే అని….2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు ఇప్పుడు లక్షల కోట్ల అధిపతిగా మారి వ్యవస్థలనే గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న అవినీతి చక్రవర్తి అని రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. ఇప్పుడు అమరావతిలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో తాత్కాలిక …
Read More »చంద్రబాబుకు ఐటీ అధికారుల నోటీసులు..చినబాబు చేతివాటం బట్టబయలు.!
టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అమరావతి నిర్మాణాల పేరుతో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బోగస్ కంపెనీ పేరుతో నిధులు మళ్లించి ప్రతిగా వందల కోట్లు కమీషన్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. గతంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ సహకారంతో చంద్రబాబు వేల కోట్లు మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వ్యవస్థలను తెలివిగా మేనేజ్ చేసే చంద్రబాబు ఆ స్కామ్ లో దొరక్కకుండా …
Read More »మోదీ సంకనాకినా చంద్రబాబు తప్పించుకోలేడు..కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
చేసేవన్నీ తప్పుడు పనులే అయినా..తాను నిప్పు అంటూ చెప్పుకునే నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడి అవినీతి తుప్పు బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిగా తన పీఏ శ్రీనివాస్ తో ఆయా బోగస్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించి కమీషన్లు కొట్టేసాడని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్లు చంద్రబాబు అప్పనంగా సూట్ కేసు …
Read More »చంద్రబాబుకు లంచంగా 118 కోట్లు..ఇది నిప్పు నాయుడి తుప్పు బాగోతం..!
నేను నిప్పు అంటూ పదే పదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలియాస్ నిప్పు నాయుడి అవినీతి తుప్పు బాగోతం ఐటీ షోకాజ్ నోటీసులతో బట్టబయలైంది. అసలు విజనరీ అని చంద్రబాబును ఎందుకంటారో తెలుసా..హైటెక్ సిటీ, సైబరాబాద్ కట్టించానని గొప్పలు చెప్పుకోవడంలో కాదు..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా వేల కోట్లు నొక్కేయడంలో నిప్పు నాయుడి గారిని విజనరీ అని పిలవచ్చు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. అమరావతిలో కట్టిన తాత్కాలిక …
Read More »కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …
Read More »GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై తీర్పు రిజర్వు
GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెల్లడించారు. జీవో నంబర్ 1పై సస్పెన్షన్ కొనసాగించాలని తెదేపా తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా……నిరాకరించింది. రోడ్ షోలు, ర్యాలీలపై సర్కారు ఎలాంటి నిషేధం విధించలేదని….. ప్రజల రక్షణపై పూర్తి అధికారం సర్కారుదేనని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని …
Read More »బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. …
Read More »అమరావతిలో వైసీపీ అదిరిపోయే స్కెచ్.. చంద్రబాబుకు దిమ్మతిరిగిపోవడం ఖాయం…!
గత 9 నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్రలపై అధికార పార్టీ విసుగెత్తిపోయింది. తొలుత చంద్రబాబు, ఎల్లోమీడియాతో కలిసి ఎంతగా దుష్ప్రచారం చేయిస్తున్నా సీఎం జగన్ పాలనపై దృష్టి పెడుతూ సంక్షేమ కార్యక్రమాలును అమలు చేస్తూ ముందుకుసాగారు. కాని రాజధాని పేరుతో గత 3 నెలలుగా తన సామాజికవర్గానికి చెందిన రైతులతో ఆందోళనలు చేయించడం, శాసనమండలిలో స్పీకర్ షరీష్ను అడ్డంపెట్టుకుని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం , ఈసీ నిమ్మగడ్డ …
Read More »