టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే ఆయన అభిమానులు పడిచస్తారు. క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఇప్పటికీ గంగూలీ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న గంగూలీ బుధవారం బెంగళూరు వెళ్లారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెకిన్ వద్ద ఆయనను చూసి అభిమానులు చుట్టుముట్టారు. తన పట్ల ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుమైన గంగూలీ వారితో కలిసి ఒక గ్రూప్ సెల్పీ దిగారు. ఈ సెల్ఫీలో గంగూలీ ఫ్యాన్సే …
Read More »తెల్లవారుజామున అమెరికా పారిపోవాలనుకున్న శివాజీ పోలీసులకు ఎలా దొరికేసాడో తెలుసా.?
అలంద మీడియా కేసులో నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో ఆసంస్థ మాజీ సీఈఓరవిప్రకాశ్పై పోలీసులు కేసు నమోదు చేసి …
Read More »అయ్యో..ఎలా చనిపోయాడో తెలిస్తే పాపం అంటారు ఖచ్చితంగా
కడప ఎయిర్ పోర్ట్ ఆవరణంలో యువకుడు కుమార్ బోయ (19) మృతి చెందాడు. యువకుడు ఎలా చనిపోయాడో తెలిస్తే నిజంగా అయ్యో పాపం అంటారు. అంతేకాదు చేసే పనిపై కూడ చాల జాగ్రత్తంగా చెయాలని అనేది అందుకే. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్ మండలం చానుగొండ్ల గ్రామానికి చెందిన కుమార్ బోయ గత కొంత కాలంగా తమ గ్రామస్తులతో కలసి ఎయిర్ పోర్ట్లో …
Read More »చంద్రబాబు చెకింగ్ పై వితండవాదం చేస్తున్న టీడీపీ.. సరైన సమాధానం చెప్పిన వైసీపీ..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామన్ మ్యాన్ లా చెకప్ చేయించుకునే ఫొటోపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడనుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయ అధికారులు సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేశారు. మెటల్ డిటెక్టర్ మార్గంలోనే ఆయన విమానాశ్రయం లాంజ్లోకి వెళ్లారు. అక్కడి విమానాశ్రయ భద్రతా సిబ్బంది చంద్రబాబును మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేశారు. తర్వాత చంద్రబాబు సాధారణ ప్రయాణికులతో కలసి, వారు …
Read More »శ్రేయాకు ఘోర అవమానం..!
ప్రముఖ లేడీ సింగర్ శ్రేయా ఘోషల్ కు ఘోర అవమానం జరిగింది. శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో తనతో పాటు తెచ్చుకున్న మ్యూజిక్ పరికరాన్ని కూడా ఎయిర్ పోర్టుకు తెచ్చుకున్నారు. కానీ మ్యూజిక్ పరికరాన్ని విమానంలోకి తీసుకురావడానికి వీల్లేదని ఎయిర్ లైన్స్ సిబ్బంది శ్రేయాకు చెప్పారు. సిబ్బందికి ఎంతగా చెప్పిన వినకపోవడంతో శ్రేయా తనతో తెచ్చుకున్న సంగీత పరికరాన్ని …
Read More »షూటింగ్ కాదు.. రియల్ వీడియోనే.. వైరల్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్
ఓ అమ్మాయి ప్రభాస్ ను ఎయిర్ పోర్ట్ లో చూసింది. ప్రభాస్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రభాస్ ను ఎయిర్ పోర్టులో ఫాలో చేసిన ఆ అమ్మాయి ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ తన అభిమానులను ఎలా రిసీవ్ చేసుకుంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అడగ్గానే ఫోటోలు కూడా దిగాడు.. అంతా అయిపోయింది కానీ.. ఆమె ప్రభాస్ ను తాకాలన్న కుతూహలంతో చెంపమీద కొట్టేసింది. కావాలని కాదు.. …
Read More »రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఏమైపోయాడు.? టీడీపీ ప్రభుత్వం విచారణకు
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడినపుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ …
Read More »జగన్ పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు పొందిన రాక్షసానందం తెలుగు ప్రజలంతా గమనించారా.?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు కుట్రదారులు ఎవరున్నారో బహిర్గతం చేయాలని ఆపార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది. గతంలో ఘటన జరిగినసపుడు సాక్ష్యాత్తూ రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పు అనే విషయం ఇవాళ సీపీ లడ్డా ప్రెస్మీట్లో వెల్లడైన …
Read More »జగన్ పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబేనా?
నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ప్రమేయంతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్ఆర్సీపీ నేత మళ్లా విజయప్రసాద్ పేర్కొన్నారు. తూతూ మంత్రంగా సిట్ విచారణ అంటూ కేసును నీరుగార్చడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొవడం చేతకాక ఆయనను తుద ముట్టించడానికి చంద్రబాబు అండ్ కో పక్కా ప్లాన్ వేసిందన్నారు.ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు. వైయస్ జగన్మోహన్ …
Read More »