వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఇంట, అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిరుద్యోగులు, ఆటో డ్రైవర్స్, వృద్ధులు ఇలా చెప్పుకుపోతే మరెన్నో ఉన్నాయి. రైతులు విషయానికి వస్తే వారి ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. అప్పటి ప్రభుత్వంలో ఆత్మహత్యాలు సైతం చేసుకున్నారు. జగన్ వచ్చాక నిర్విరామంగా రాష్ట్రం బాగుకోసమే పనిచేస్తున్నారు.అయితే ఈ రోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షా …
Read More »