కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు వద్ద 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం డివైడరును ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతి చెందారు. స్థానిక ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ ఏఎస్సైగా పనిచేస్తున్న రాధాకృష్ణ (50) శనివారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చాగలమర్రికి తిరుగు పయనమయ్యారు. నగళ్లపాడు సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తూ డివైడరును ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. …
Read More »అందరికి ఆదర్శంగా నిలిచిన హీరో రాజశేఖర్ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని శంషాబాద్ లోని ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్ కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవా కారును ఢీ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన రాంరెడ్డి తాగి ఉన్నందువల్లే హీరో రాజశేఖర్ …
Read More »యాక్సిడెంట్ చేసిన ప్రముఖ హీరో రాజశేఖర్
ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే పై రాజేంద్రనగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన రాజశేఖర్ కారు.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. దీనిపై రాజశేఖర్తో వాగ్వాదానికి దిగిన రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు …
Read More »బస్సును ఢీకొన్న రైలు, చిన్నారితోపాటు 19మంది మృతి
శుక్రవారం తెల్లవారుజామున రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెటుషిన్స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద రైలు.. బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు 19మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు.. బస్సును …
Read More »ఆళ్లగడ్డలో ఘోరం…
ఆళ్లగడ్డలో ఘోరం జరిగింది. పెద్దలను ఎదురించలేక ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న ప్రియురాలు కానరానిలోకాలకు వెళ్లింది. ఇదంతా ఎక్కడో కాదు ప్రియుడితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్కు వెళుతున్న ఆమెను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించింది. తమను ఎవరైనా అడ్డగిస్తారేమోననే భయంతో కారును వేగంగా నడుపుతున్నారు. ఆ వేగమే ఆమెతో పాటు మరొకరిని బలిగొంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం …
Read More »విద్యా బాలన్ ప్రయాణిస్తున్న కారు… మరో కారు ఢీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్ పెను ప్రమాదం నుండి బయటపడింది.. బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం ముంబయిలోని బాంద్రాకు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యకు కానీ ఆమె డ్రైవర్కు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ , కేవలం ఈ ఘటన జరిగినట్లు అని …
Read More »తప్పిన అతి పెద్ద ..రైలు ప్రమాదం
దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు కూడ జరుగుతున్నాయి. తాజాగా అలహాబాద్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను రైలు ప్రమాదం తప్పింది. హతియా – ఆనంద విహార్ దురంతో ఎక్స్ప్రెస్, మహభూది ఎక్స్ప్రెస్ ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. రైలు డ్రైవర్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిగలింగ్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.
Read More »