Home / Tag Archives: aap (page 2)

Tag Archives: aap

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై   ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి  ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్  మోదీ   దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై  కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …

Read More »

డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను  నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …

Read More »

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం..

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …

Read More »

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ఎన్నికల ఫలితాల సరళని బట్టి ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ  విజయభేరి మోగిస్తోంది. దీంతో వరుసగా ఏడోసారి అధికారం దిశగా ఆ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం  182 స్థానాలకు 1,621 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.అధికార  …

Read More »

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-గెలుపు ఎవరిది..?

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి.. రాష్ట్రంలో ఉన్న మొత్తం అరవై ఎనిమిది స్థానాలకు గత నెల నవంబర్ పన్నెండొ తారీఖున ఎన్నికలు జరిగిన సంగతి తెల్సింది. పన్నెండో తారీఖున జరిగిన ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది స్థానాలకు గానూ మొత్తం నాలుగోందల పన్నెండు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. దీనికి సంబంధించిన ఎన్నికల ఫ‌లితాలు ఉదయం నుండి చాలా ఉత్కంఠ రేపుతున్నాయి.నువ్వా నేనా …

Read More »

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో  దేశ రాజధాని మహానగర మేయర్‌ పీఠాన్ని ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్‌ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. గత 15 …

Read More »

సైకిల్ కి సిలిండర్ కట్టుకుని ఓటేయడానికెళ్లిన ఎమ్మెల్యే

గుజరాత్‌ రాష్ట్రంలో  అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్‌ 8న ఫలితాలు …

Read More »

Minister Sathyendar : మరోసారి లీకైన ఆప్ మంత్రి సత్యేందర్ జైలు వీడియోలు..!

Minister Sathyendar : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి… తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్‌ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ ఇటీవల సీసీ టీవీ ఫుటేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనంగా మారాయి. సత్యేందర్ కు మసాజ్ చేస్తున్న వీడియోపై బీజేపీ సహా పలు …

Read More »

ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన బీజేపీ

గుజ‌రాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సూర‌త్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలోకి దిగుతున్న  ఆమ్ ఆద్మీ అభ్య‌ర్థి కంచ‌న్ జ‌రీవాలా మంగ‌ళ‌వారం నుంచి క‌నిపించ‌డంలేద‌ని ఆ పార్టీ తెలిపింది. కంచ‌న్ జ‌రీవాలాను ప్రస్తుత అధికార పార్టీ అయిన  బీజేపీ కిడ్నాప్ చేసిన‌ట్లు ఆప్ నేత మ‌నీశ్ సిసోడియా ఈ సందర్భంగా  ఆరోపించారు. వచ్చె నెలలో జరగనున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌న్న భ‌యంతో బీజేపీ త‌మ అభ్య‌ర్థుల‌ను ఎత్తుకెళ్లుతున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. …

Read More »

నేడే గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్‌ అసెంబ్లీ టర్మ్‌ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్‌ చేశారు.గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat