వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డికి గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ 48వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు సవాల్ విసిరారు.కమీషన్ల కోసం పనులను ఆపుతున్నానని నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు .మంగళవారం హన్మకొండ సుబేదారిలోని డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!! పాదయాత్రలో నాయిని రాజేందర్రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని ఈ …
Read More »