వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం జగన్ ముమ్మిడివరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల ఘన స్వాగతం పలికారు.బంతిపూలతో రహదారి వేసారు.కొంతమంది యువతులు అక్కడ కూర్చొని జగన్ గురించి …
Read More »