2019 మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్కు చెందిన సుమన్ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్గా ఛత్తీస్గఢ్కు చెందిన శివానీ జాదవ్, సెకండ్ రన్నరప్గా తెలంగాణకు చెందిన సంజనా విజ్ నిలిచారు. ఇక మిస్ ఇండియా యునైటడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని బీహార్కి చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. …
Read More »