పశ్చిమగోదావరి జిల్లాలోని వేలివెన్నులో ఘోర ఘటన జరిగింది. ఆంద్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలుస్తుందన్న లగడపాటి సర్వేతో బెట్టింగ్ కట్టిన ఓ యువకుడు 23న విడుదలైయిన ఫలితాల్లో టీడీపీ పార్టీ ఓటమితో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణమైన ఘటన..ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఏపీలో రెండోసారి కూడా టీడీపీ …
Read More »