ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కోరకు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర భారీగా విజయం సాధించింది. ఈ పాదయాత్రతో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు పెరిగినాయి. అంతేగాక రోజు రోజుకు వైసీపీ పార్టీ బలం ఆంధ్రప్రదేశ్ లో అంతకు అంత పెరుగుతుంది. ఇక జిల్లాల వారిగా చూస్తే…ఆయా జిల్లాలో సీనీయర్ నేతలు నియెజక వర్గాల వారిగా ఎన్నికల హాడవీడి మొదలు పెట్టినారు. వైసీపీ …
Read More »కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిపించి..వైఎస్ జగన్ కు కానుక ..
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు బూత్ కమిటీల పాత్ర కీలకమన్నారు. వైసీపీ బూత్ కమిటీలకు రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం కర్నూలులో ప్రారంభమయ్యాయి. మొదటిరోజు కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీలకు శిక్షణ తరగతులను కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై …
Read More »ఏపీలో వచ్చే ఎన్నికలపై జాతీయ మీడియా ఛానెల్ సర్వే..నిజంగా దిమ్మ తిరిగే రిజల్ట్స్
ఆంధ్ర ప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు చేయలేని 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు పాలన పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో విమర్సలు వషున్నాయి.. ఏపీ కి జరిగిన అన్యాయం ప్రత్యేక హోదా ని సాధించలేకపోయారు అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి నిధులు తీసుకు రాలేక పోయావ్ అంటూ లేక నువ్వు వాళ్లకు అమ్ముడుపోయావా అంటూ ఇటు ప్రజల్లో..అటు రాజకీయ …
Read More »వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ రంగు పులుముకుంటోంది. గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో …
Read More »2019లో జగనే సీఎం..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు..!!
2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ,వైసీపీ అత్యధిక సీట్లతో విజయడంఖా మొగిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుకుమార్ రాజు దర్శించుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గ్రాఫ్ పడిపోయింది ..ఇంకా రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని అయన అన్నారు.ఓటుకు …
Read More »ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి… వైసీపీ గ్రాఫ్ పెరిగిందట..బీజేపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తిరుమల వచ్చిన ఆయన… ఏపీలోని తాజా రాజకీయాలపై స్పందించారు. ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి… వైసీపీ గ్రాఫ్ పెరిగిందన్నారు విష్ణు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే… వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని… 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ వైఎస్ జగన్ కు సవాలు..వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే
వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఓ రేంజ్లో తిట్టాడు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తాను గెలిస్తే జగన్ రాజకీయాలు వదిలేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు జగన్నే ప్రధాన కారణమన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీకి మరో పదేళ్లు …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఢిల్లీలో చెప్పిన ఎంపీ
దేశ రాజదానిలో గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కాని పార్లమెంట్లో చంద్రబాబు తీరు మాత్రం బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవారిలా ఉందన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు యూ టర్న్ రోడ్డు కనిపిస్తే చాలు తనకు చంద్రబాబు గుర్తుకు వస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారు బతిమలాడుకున్నట్టు చంద్రబాబు పార్లమెంట్ హాల్లో ప్రవర్తించారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి …
Read More »ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు పడిన తోలిబీజం ..!
కర్నూల్ జిల్లాలో వైసీపీ బలాన్ని నిరుపించుకోవాడికి రెడి అవుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన 6 మంది నాయకులు టీడీపీలోచేరారు. అయిన వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే ఏపీలో అత్యదిక సీట్లు గెలిచింది కూడ ఇక్కడే..అంటే వైసీపీ అనే కదా. కేవలం చంద్రబాబు వందల కొట్లు ఆశ చూపి టీడీపీలోకి లాకున్నారు తప్ప నేతలు కు అసలు తెలుగు దేశంలోకి ఇష్టం లేదు. ఉదాహరణ జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే …
Read More »2019 వైసీపీ అధికారంలోకి రావలి ..టీడీపీ వస్తే దోపిడీలు, భూకబ్జాలే…పవన్ కళ్యాణ్
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే దోపిడీలు, భూకబ్జాలు పెరిగిపోతాయన్నారే.. మరీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలోనే అధికంగా ఉండే భూకబ్జాలను విశాఖపట్నం వరకూ తెచ్చారు. see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు …
Read More »