చత్తీస్గఢ్ బస్తర్లోని సుక్మాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో అదృశ్యమైన 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను ఆదివారం లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం చింతగుహ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులైన వారిని శనివారం రాత్రి రారుపూర్కు తరలించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర బగేల్ ఆదివారం జవాన్లను పరామర్శించారు. ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్గఢ్-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు …
Read More »