హరియాణాలోని గురుగ్రామ్లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు. వీరిలో ఇద్దరు ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం పదోతరగతి చదువుతోన్న విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లి బయట వెతకగా ఎక్కడా కనిపించలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు …
Read More »శుభవార్త చెప్పిన ఆమ్రపాలి..!!
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి శుభవార్త చెప్పారు.వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో పదవ తరగతి ఫలితలల్లో మంచి ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు ఆమె ప్సోత్సాహకాలు ప్రకటించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మండల విద్యాధికారు లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 100% ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్ తదితర పాఠశాలలకు రూ. …
Read More »