శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మరణమృదంగం’లో కథానాయికగా శృతి సోదీని ఎంపిక చేసినట్టు చిత్రనిర్మాత కుంచపు రమేశ్ తెలిపారు. తెలుగు తెరకు ‘పటాస్’తో కథానాయికగా పరిచయమైన ఆమె… తర్వాత ‘సుప్రీమ్’లో ప్రత్యేక గీతంలో సందడి చేశారు. మరో రెండు చిత్రాల్లో కథానాయికగా చేశారు. కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగులో చిత్రం చేస్తున్నారు. వెంకటేశ్ రెబ్బా దర్శకత్వం వహిస్తున్న ‘మరణమృదంగం’ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈ …
Read More »సాహాసం చేస్తున్న రకుల్ ప్రీత్
ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఓ డీ-గ్లామర్ రోల్ చేయబోతోందట. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలో రకుల్ మేకప్ లేకుండా నటించబోతోందట. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. `జంగిల్ బుక్` తరహాలో వివిధ జంతువులను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమాలో రకుల్ రైతు కూలీగా కనిపించబోతోందట. పల్లెటూరిలో కనిపించే …
Read More »ఆ హీరోకి `నో` చెప్పిన పూజ
ఈ ఏడాది ఆరంభంలో `భీష్మ`తో విజయం అందుకున్న యంగ్ హీరో నితిన్ వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే` సినిమాను పూర్తి చేసిన తర్వాత `అంధాధున్` రీమేక్ను ప్రారంభించాలనుకుంటున్నాడు. నితిన్ సొంత బ్యానర్పై ఈ సినిమా రూపొందనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులను ఖరారు చేసే పనిలో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉందట. మాతృకలో టబు, రాధికా ఆప్టే …
Read More »5 వేల మంది…110 బస్సులతో నందమూరి బాలకృష్ణ ధర్నా
నందమూరి బాలకృష్ణ వైజాగ్ బీచ్రోడ్డులో 5 వేల మందితో కలిసి ధర్నాచేస్తున్నారు. బాలయ్యకు మద్ధతుగా 110 బస్సులు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఇదంతా నిజంగా కాదులెండి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్డులో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు 5 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ …
Read More »