కర్నూల్ జిల్లాలోని శిరివెళ్ల పెట్రోల్ బంక్లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్ బంక్లో రూ.100 పెట్రోల్ను బైక్లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్ 1/2 లీటర్ కూడా లేకపోవడంతో పెట్రోల్ బంక్ బాయ్ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు …
Read More »