Home / Uncategorized (page 65)

Uncategorized

రోజూ రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగితే..?

పాలు, పసుపు రెండింటిలోనూ సహజసిద్ధమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పాల ద్వారా మన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారం అందింతే, పసుపు అనారోగ్యాలు రాకుండా చూస్తుంది. ఇక ఈ రెండింటి కాంబినేషన్‌ను తీసుకుంటే దాంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ పాలలో 1/4 టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. …

Read More »

నాయకత్వానికి అర్థం చెప్పిన మహానేత సీఎం కేసీఆర్

రాజకీయ నాయకులు పబ్లిక్ ఫంక్షన్లలో కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం, వారి భుజాలపై చేతులు వేయడం సర్వసాధారణమే. కానీ, కార్యకర్తలను ఇంటికి పిలిచి, తమతోపాటు భోజనం పెట్టించడం ఎక్కడా కనిపించదు. ఇలాంటి నాయకులున్న రోజుల్లో విలువలతోకూడిన రాజకీయాలు, నాయకత్వ లక్షణాలు, మానవత్వం, మంచితనం అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. ఎక్కడో మారుమూల అటవీ గ్రామంలో అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళా కార్యకర్తను ఇంటికి పిలిపించుకొని, …

Read More »

శివబాలాజీ భార్యకు మెయిల్ వేధింపులు

సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్‌ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు . తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్‌ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో …

Read More »

ఘోరం… నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి మహిళను, నలుగురు కూతుళ్లను

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళను, ఆమె నలుగురు కూతుళ్లను నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. బిహార్‌లోని మోతిహరీకి చెందిన ఇద్దు, ఇక్బాల్‌ అనే ఇద్దరు సోదరులు పంజాబ్‌కు పనుల కోసం వలస వెళ్లారు. ఇద్దుకు భార్య అఫ్రీన్‌, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా …

Read More »

మ‌ర‌మ‌నుషుల‌ ఈవెంట్.. క‌నీవినీ ఎరుగ‌నిరీతిలో..!

సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ రూపొందిస్తున్న 2.0 సినిమా ఆడియో వేడుక నిర్వహించేందుకు లైకా ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న దుబాయ్ లో జరగనున్న ఈ వేడుకను వివిధ ప్రత్యేకతలతో రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ వేడుకను ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్‌లో నిర్వహించనున్నారు. 26న రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్, ఏఆర్ …

Read More »

హిట్ డైరెక్ట‌ర్‌కి గీతా ఆర్ట్స్ బిస్కెట్స్‌..!

టాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ‌ల్లో గీతా ఆర్ట్స్ ఒక‌టి. చిత్రాలు నిర్మించ‌డంలో గీతా ఆర్ట్స్ వారు ఎక్కువ‌గా సేఫ్ గేమ్ ఆడుతాడ‌ని టాక్.. ఎలా అంటే టాలెంట్‌ ఎక్కడ కనిపించినా గీతాఆర్ట్స్‌వారు వెంటనే బిస్కెట్‌ వేస్తారు. తాజాగా తీసుకుంటే మనం సినిమా రిలీజ్‌ అయిన వెంటనే గీతాఆర్ట్స్‌ నుంచి విక్రమ్‌ కె.కుమార్‌కి ఫోన్‌ వెళ్లింది. ఇక బోయపాటిశ్రీను, సురేందర్‌రెడ్డిలకు కూడా అలాంటి బిస్కెట్స్‌నే గీతాఆర్ట్స్‌ వేసింది. ఇక మారుతి, పరుశురామ్‌తో …

Read More »

కేసీఆర్ గురించి సంచలన విషయాలను వెల్లడించినప్రణబ్ ముఖర్జీ.

తెలంగాణ రాష్ర్టం లో ఏ పార్టీ నాయకులైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన సంక్షేమ పథకాలను తప్పుబడుతున్నారో.. ఏ పార్టీ నాయకులైతే ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారో.. అదే పార్టీకి చెందిన రాజకీయ కురువృద్ధుడు, ఇప్పుడు రాహుల్ గాంధీకి రాజకీయ మార్గదర్శకుడిగా వ్యవహరించబోతున్న అపర చాణక్యుడు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కీర్తించారు. తన పుస్తకంలో.. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని వివరించారు.ద కొలిష‌న్ ఇయర్స్ (సంకీర్ణ …

Read More »

ఒక వైపు పురిటి నొప్పులు.. ఇంకోవైపు గుంతల రోడ్లు… ఆ తల్లి భాద

నాగరిక సమాజానికి దూరంగా ఉండే మన్యం ప్రాంతాల్లో.. రవాణా సౌకర్యానికి కూడా నోచుకోని మారుమూల తండాల్లో ప్రసవ వేదన పడుతున్న గర్భిణులను మంచాలపై మోసుకురావడం గురించి విని ఉంటాం. అనారోగ్యంతో మంచం పట్టిన గిరిజనుల్ని కావడి కట్టుకొని ఆస్పత్రికి తరలించడం చూసి ఉంటాం. కానీ పట్టణ ప్రాంతాల్లో సైతం నేటికీ ఇలాంటి అవస్థలు తప్పడం లేదనడానికి నిదర్శనమే ఈ చిత్రం.  గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారులో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి …

Read More »

కన్న కూతుర్ని …. కన్న తండ్రే

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఎండ్రీయాల్ గ్రామంలో పదో తరగతి చదువుతున్న తన కూతురు శ్రీజను, కన్న తండ్రే గొడ్డలితో నరికి చంపేశాడు. సంఘటన సమయంలో కన్న తల్లి ఇంట్లో లేదు. బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి వచ్చేసరికి కూతురు పడిపోయి ఉంది. అయితే కూతురు పడుకుంది అని తల్లి భావించింది. ఉదయం ఎంతకూ నిద్ర లేవకపోవడంతోపాటు రక్తపు మడుగు కనిపించడంతో తల్లి సాయవ్వ షాక్‌కు గురైంది. …

Read More »

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పలు  ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు శ్రీరామ్ సాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 42,800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8862 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1078.60 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 48.698 టీఎంసీలు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat