ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. పూర్తి వివక్షాపూరితంగా నంది అవార్డులను ప్రకటించారని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటారా?.. గతంలోనే నంది అవార్డులను ‘గుర్రం’ అవార్డులంటూ తాను సునీల్ హీరోగా తీసిన ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు’ అనే సినిమాలో వర్మ హేళన చేశారు. అవి ఎందుకు ఇస్తారో …
Read More »మార్నింగ్ వాకర్స్తో షటిల్ ఆడిన కడియం..
వివిధ పనులతో నిత్యం తీరిక లేకుండా ఉండే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్లో ఉల్లాసంగా గడిపారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్తో కలిసి ఉదయం వాకింగ్ కి వచ్చారు. కొంతసేపు వాకింగ్ చేసిన అనంతరం వాకర్స్తో కలిసి షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడారు. అనంతరం అయన మీడియా మాట్లాడుతూ.. …
Read More »కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య
కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరాజు(27), అతని భార్య తిమ్మక్క(22) తమ కుమారుడు క్రిష్ణయ్య(8 నెలలు)తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వారు గంగరాజు, తిమ్మక్క.. కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లారు. గురువారం ఎంత …
Read More »ప్రాజక్టులన్నీ కాంగ్రెస్ పాలనలో నిర్మించినవే.. ఉత్తమ్
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారని, అవన్నీకాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్మించినవేనని అన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉందని, టీఆర్ఎస్ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో మాత్రం కనీసం ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదని చెప్పారు. రైతులపై …
Read More »ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది..ఆ దెబ్బకు శివలింగం
కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత …
Read More »సొంతంగా గెలవని ఆమె టీ కాంగ్రెస్ ను గెలిపిస్తుందట
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో ,అభినయంతో అభిమానులను సంపాదించుకున్న టాప్ హీరోయిన్ల లో ఒకరు .మొదట ఆమె ప్రస్తుత అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా పని చేసి ..తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి .ఆమె ఇటీవలి కాలంలో క్రియాశీలంగా ఎక్కడ కనిపించని సంగతి తెలిసిందే. గత ఏడాది తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాల్లో చిన్నమ్మ శశికళ వర్గానికి …
Read More »ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు, సెకండియర్ పరీక్షలను మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం షెడ్యూల్ను జారీ చేశారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 29న ఉదయం 10 గంటల …
Read More »నాడు తండ్రి.. నేడు కూతురు..!
నటుడు రాజశేఖర్ సినిమా హిట్ అయ్యి పుష్కరకాలం అయ్యింది. కొంత కాలంగా ఈ యాంగ్రీ యంగ్ మాన్ నుండి అనేక చెత్త చిత్రాలు వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్ను దాదాపుగా మర్చిపోయారు అనుకుంటుండగా.. గరుడ వేగ చిత్రంతో బంపర్ హిట్ కొట్టాడు. ప్రవీన్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇక చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న …
Read More »యాంకర్ రష్మీ గౌతమ్కి సవితిపోరు స్టార్ట్..!
బుల్లితెర హాట్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్కి అదే షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్కు మధ్య ఎఫైర్ ఉందని ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా వీరిద్దరికి పెళ్ళైందని కాపురం పెట్టేశారని కూడా గాసిప్స్ పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు తాజా రూమర్ ఏంటంటే రష్మీకి సవతిపోరు మొదలైందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే నిజంగానే …
Read More »92 వేల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ
శాసనసభలో కేసీఆర్ కిట్లు పథకంపై లఘు చర్చ జరిగింది. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు. కేసీఆర్ కిట్లు పథకాన్ని కూడా విపక్షాలు విమర్శించడం తగదన్నారు. కేసీఆర్ కిట్.. సూపర్ హిట్ అని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు పథకం అమలు వెనుక గొప్ప విజన్ ఉందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, కేసీఆర్ కిట్లు లాంటి …
Read More »