మహిళా లోకాన్ని దారుణంగా మోసం చేశారని ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమిటీ? అడ్వర్టైజ్మెంట్లు ఏమిటి? మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నారు.. కానీ మాఫీ చేయకపోవడం మాత్రమే కాక కొత్త రుణాలు ఇవ్వడం మానేశారు. పొదుపు సంఘాల తరుపున బ్యాంకులకు కట్టాల్సిన డబ్బు కట్టడం లేదు. ఎన్నికలు అయిన వెంటనే చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానన్నారు.. చేశారా? అని …
Read More »చెప్పుతో కొట్టినా.. సిగ్గురాలేదుగా..!!
యాంకర్ కమ్ యాక్టర్గా .. వెండితెర, బుల్లితెర అనే సంబంధం లేకుండా తన హాట్ హాట్ అందాలతో రాణిస్తోంది అనసూయ. ఇప్పటికే తన అందాల ఆరబోతతో యూత్లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ తన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు యాంకరింగ్కే పరిమితం కాకుండా తాను చేసే షోలలో పాటిస్పెంట్స్లో భాగమై అలరిస్తోంది. జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్గా అడుగుపెట్టిన ఈ భామ మొదట్లో కాంట్రవర్సీలకు కాస్త దూరంగానే ఉన్నా ..ఛానెల్స్ …
Read More »సంధ్యారాణి కుటుంబ సభ్యులను పరామర్శించి.. తక్షణసాయం అందజేసిన మంత్రి తలసాని
రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో సంధ్యారాణి అనే యువతిపై కార్తీక్ అనే యువకుడు గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాలాపేటలో సంధ్యారాణి మృతదేహానికి నివాళులర్పించి సంధ్యారాణి కుటుంబ సభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.అకౌంటెంట్గా పని చేస్తూ కుటుంబ సభ్యులకు …
Read More »శ్రీకాంతాచారికి…తెలంగాణ ఘన నివాళి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి ఎనిమిదో వర్థంతిని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మరణం బాధాకరమన్నారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర శ్రీకాంతాచారికి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో మంత్రి జగదీష్ రెడ్డి, విప్ …
Read More »చంద్రబాబును చంపేస్తారు.. ఉండవల్లి సంచలనం..!
పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.. పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని ..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలి కానీ ఆయన కేంద్రం కాళ్ళు మొక్కుతున్నాడు.. ఓటు నోటులా బాబు ఏదో విషయంలో మోదీకి సరెండర్ అయ్యాడని ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఇక అంతటితో ఆగని ఈ సీనియర్ నేత.. కేంద్రం పై …
Read More »“అది ఉన్నప్పుడే “మహిళలు రాణించగలరు ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో రెండో రోజు బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఇవాంకకు మోదీ స్పెషల్ గిఫ్ట్
గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ 2017 కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, కూతురు ఇవాంక ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునారావృత నమూనాలతో కూడిన మైక్రో మోజాయిక్ బాక్స్ను ఆమెకు అందజేశారు. అత్యంత నైపుణ్యంతో తయారుచేసే ఈ బాక్స్ ను ప్రధాని సూరత్ నుంచి తెప్పించి …
Read More »నేను తెలంగాణకు చిన్నమ్మను.. సుష్మాస్వరాజ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభమైన (జీఈఎస్) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు ..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…తనకు ఇక్కడి సంస్కృతి సుపరిచితమని.. తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారన్నారు. సాంప్రదాయ, ఆధునీకరణ పరిపూర్ణ మేళవింపు తెలంగాణ అన్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం. మోదీ …
Read More »వైఎస్ జగన్ కౌగిలింతలో వున్నది ఎవరో తెలుసా.. ప్రతి గుండెను కదిలిస్తున్న వీడియో..!
జగన్ ఎప్పుడూ పేదల గురించి, వారి సంక్షేమంపై ఆలోచిస్తారన్న మాట మరోసారి రుజువైంది. ఇందుకు కారణం బేతంచర్లలో జరిగిన ఘటనే. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేగా మీ డౌట్.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో జరిగిన ఆ ఆసక్తికర సంఘటన ఏంటో తెలియాలంటే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే..!
Read More »ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు షెడ్యూల్…సాయంత్రం ఆ నియోజకవర్గంలోకి
ఏపీలో వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు షెడ్యూల్ విడుదలైంది. 13వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు బనగానపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. ఉదయం 8.30 గంటలకు ఆయన బాతులూరుపాడు చేరుకుంటారు. అక్కడినుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 9.30 గంటలకు ఎన్నకొండ మీదుగా 10.30 గంటలకు హుస్సైనపురం చేరుకుంటారు. హుస్సైనపురం చేరుకొనే ముందు ఉదయం 10 గంటలకు ఆయన …
Read More »