కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం అని, అయితే అక్కడకు విహారం కోసం వచ్చే యువతీ, యువకులు ప్రమాదాల బారిన పడి చనిపోవటం చాలా బాధాకరం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు . కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల కోసం కనీస వసతి సౌకర్యాలు, వచ్చే సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అరణ్య భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. …
Read More »వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం.. లక్ష్మణ్
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.ఇవాళ మూసీనది ప్రక్షాళన కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. see also :సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల రాష్ట్ర …
Read More »కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా..రాహుల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు ,కలక్టరేట్ ముట్టడీలు ,ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇవాళ దేశ రాజధాని డిల్లీ లోని పార్లమెంట్ వీధిలో కొందరు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారిని కలిశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.ఇవాళ కూడా పార్లమెంట్లో ఆంధ్రా …
Read More »పవన్ కల్యాణ్.. ఓ బ్రోకర్..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటికల్ జోకర్..!!
పవన్ కల్యాణ్.. ఓ బ్రోకర్..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటికల్ జోకర్..!! అవును, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పరికిపంద. సొంత భార్యకి బెదిరింపులు వస్తే.. ఖండన చేయలేని పిరికిపంద పవన్ కల్యాన్. అటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ప్రజా జీవితానికి అసలే పనికిరాడు. ప్రజలను రక్షించడానికి అస్సలు పనికిరాడు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్ను నట్టేట ముంచిన వారిలో …
Read More »ఉత్తమ్ రాజకీయ సన్యాసం..!
వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తా అని ప్రకటించారుకాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర నేటికి మూడో రోజుకి చేరుకుంది.ఇవాళ సంగారెడ్డి ,జహీరాబాద్,నారాయణఖేడ్లలో ఈ యాత్ర సాగింది. see also …
Read More »హైదరాబాద్ సిగలో మరో ప్రత్యేకత…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం
ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్ర వేసుకునేందుకు తెలంగాణ మరో ముందడుగు వేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్తో కలిసి …
Read More »మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్లో అసలు గుట్టు బయటపడిందని అంటున్నారు. పేరుకు తనను చూసి వస్తున్నారని, పెట్టుబడులు పెడుతున్నారని ప్రకటించుకుంటున్నప్పటికీ...ఆచరణలో అది నిజం కాదని వారికి సకల మర్యాదలు చేయడంలో బాబు తరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. see also : బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ …
Read More »ఓటుకు నోటు సంచలనం..నన్ను చంపేస్తామంటున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న జెరూసలేం మత్తయ్య అప్రూవర్ గా మారుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు జెరూసలేం మత్తయ్య. see also : జగన్ నిర్ధోషి.. తెరపైకి ఒరిజినల్ కంపెనీ.. పచ్చ బ్యాచ్కి అర్ధమయ్యేలా …
Read More »తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన వైద్య దిగ్గజం
ప్రపంచ ప్రఖ్యాత బయో ఏషియా సదస్సు రెండో రోజే అదిరింది. ఈ సద్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్లండ్ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు. see also :సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ …
Read More »