ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ధ్వజమెత్తారు. అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతుందని మండిపడ్డారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. నేను భారత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాను. అఫ్గానిస్థాన్లో పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా అక్కడ పెట్టుబడి పెడుతారా? అక్కడ ఎందుకు …
Read More »సాయి పల్లవికి అండగా గవర్నర్ తమిళ సై
నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనంపై వివాదం చెలరేగింది. ఓ ట్యాలెంటెడ్ నటిపై ఈవిధమైన బాడీ షేమింగ్ చేయడం పద్ధతి కాదని చాలామంది ఖండించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ వార్తలు తనను బాధపెట్టాయని ఆమె ఆవేదన …
Read More »చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ …
Read More »Ap సర్కారు ఉద్యోగులకు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీపై ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. సర్కారు ఉద్యోగుల HRAలో కోత విధించింది. సచివాలయం, HOD ఉద్యోగుల HRA 30% నుంచి 16 శాతానికి తగ్గించింది. మిగతా ప్రాంతాలకు 8శాతంగా నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్లను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు …
Read More »తెలంగాణలో కర్ఫ్యూ ఎప్పుడంటే…?
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిన్న సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ అమలు చేయాలని క్యాబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. .. …
Read More »ఇంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి..?
కొత్త ఇల్లు సుందరంగా ఉండటం కోసం అనేక ప్రయోగాలు చేస్తారు.అందులో భాగంగా ఇష్టమైన రంగులు వేసుకోవడం..మొక్కల కుండీలు పెట్టుకోవడం..పూల కుండీలు పెట్టుకోవడం లాంటివి తో పాటు చిత్ర పటాలను కూడా పెట్టుకుంటారు.అయితే ఇంట్లో ఎలాంటి ఫొటోలు పెట్టుకోవాలి? ఏవి వద్దు ? అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. –> వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధంలో రక్తం చిందించే ఫొటో నెగెటివ్ ఎనర్జీని ఇస్తుంది –> ఎండిపోయిన చెట్లు, ఆకుల …
Read More »బాబుపై ఆర్కే రోజా ఫైర్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుపై అధికార పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పెట్టారన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలైనా… ఏ ఎన్నికలైనా ప్రజలు జగన్ వైపే …
Read More »ఎల్లో కోట్ లో మత్తెక్కిస్తున్న పూజా
టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. మదర్ ల్యాండ్ కన్నడ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి, అభినయానికి ఫిదా అయిపోయారు. వరుసగా ఐదు సూపర్ హిట్స్ తో అమ్మడు ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. మరో హిట్ పడితే.. ఆమె డబుల్ హ్యాట్రిక్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల లైనప్ ఓ రేంజ్ లోఉంది. తెలుగుతో …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
సెప్టెంబర్ 2న పవర్స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ ఫ్యాన్స్కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఆయన నిర్మాణంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘దబాంగ్’కి అఫీషియల్ రీమేక్గా తెలుగులో రూపొందించారు. అప్పటి వరకు ఐరెన్ లెగ్ అని టాక్ ఉన్న శృతి …
Read More »హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సీఎస్ సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
Read More »