పని చేసే యజమాని పెళ్లికి వస్తేనే ఎంతో సంబరం ఆ ఇంట్లో.. అభిమానించే నటుడో.. హీరోనో వస్తేనే ఎగిరి గంతేస్తాం.. అలాంటిది పిలుపు లేకపోయినా.. కలలో కూడా ఊహించని విధంగా సామాన్యుడి ఇంట్లో పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరు అయితే ఎలా ఉంటుంది.. ఆ పెళ్లి మొత్తం హడావిడి, హంగామానే కాదు ఆశ్చర్యం, షాక్ అవుతారు. అలాంటి షాక్ ను ఓ పెళ్లిలో చూపించారు సీఎం కేసీఆర్. గురువారం (మే-10) …
Read More »మార్కెట్ యార్డుల్లో రూ.5కే రైతులకు ఫుల్ మీల్స్..!!
తమ కష్టాన్ని నమ్ముకొని..దేశానికి అన్నం పెట్టె రైతన్నల కోసం ఏం చేసినా తక్కువే..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది.అయితే రైతన్న కోసం నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రూ.5తో రైతులకు భోజనం అందిస్తున్నారు.అన్నం, పప్పు, పచ్చడి, మూడు రకాల కూరలతో రైతులకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. మర్చంట్స్ అసొసియేషన్ – అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో సద్దిమూట పేరుతో …
Read More »అందరికీ ఆదర్శంగా నిలిచిన “ఎమ్మెల్యే అరూరి “..!
ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..ముందు ఒక ఎస్కార్టు ..వెనక ఎస్కార్టు ఉండే విధంగా ఉండగల్గిన ఎమ్మెల్యే ..చుట్టూ భారీ స్థాయిలో అనుచవర్గం కూడా ఉండొచ్చు .కానీ ఇవేమీ ఆయన దగ్గర ఉండవు .పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కానీ ప్రజలకు కష్టం వస్తే చాలు తనే ముందుంటాడు .క్షణాల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించి ప్రజలమనిషి అనిపించుకుంటాడు . ఇంతకూ ఎవరి గురించి …
Read More »మామిడి పండ్లను రోజూ తింటే కలిగే లాభాలివే..!
మామిడి పండ్లు అంటే తెలియనివారంటూ ఉండరు.సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడికాయ ఒకటి.మామిడి పండ్లని వేసవిలోనే తినాలి. అయితే మామిడిపండ్లని వేసవికాలంలో ఎక్కువగా తినడం వలన అధ్బుతమైన లాభాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండ్లు తినడం వలన చిగుళ్ల ఇన్ఫెక్షన్, రక్తం కారడం, దంతాల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది. మామిడి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తం బాగా …
Read More »రెండో దశ పూర్తి : తన రికార్డును తానే దాటిన మేఘా..
పురుషోత్తపట్నం రెండో దశ పూర్తితో తన రికార్డును తానే దాటిన మేఘా.. దేశంలో ఐదు నదులలను ఎత్తిపోతలల ద్వారా అనుసంధానం చేసిన ఘనత ‘మేఘా’దే మధ్యప్రదేశ్ మొదలుకొని ఏపీ వరకు నదులల అనుసంధానంలో మేఘా పాత్ర తాజాగా పురుషోత్తపట్నం రెండో లిప్ట్ ద్వారా గోదావరి`ఏలేరు నదులల అనుసంధానం గతంలో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ నదులల సంగమం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి …
Read More »వరంగల్ లో మే 21 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం JNS స్టేడియం ( జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ) లో వచ్చే నెల 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది.ఈ మేరకు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్మెన్ నియామకాలకు ఎంపిక జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు . 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాల …
Read More »పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మద్య ఎలా, ఎక్కడ జరిగింది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పూనమ్ కౌర్ మధ్య సంబంధం ఏంటి ? ఈ ప్రశ్న కి సమాధానం చెప్పాల్సింది ఆ ఇద్దరే. అయితే కత్తి మహేష్ ఆ టాపిక్ తెచ్చాక ఆ ఇద్దరూ పైకి మాట్లాడింది లేదు. కత్తి మాటలు నిజం అని గట్టిగా నమ్మలేకపోయినా పవన్, పూనమ్ గురించి కాస్త డౌట్స్ అయితే వచ్చాయి. అయితే పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ ల మధ్య రచ్చ …
Read More »నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా..మూడో సాంగ్ విడుదల
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా .ఈ సినిమా లోని ౩ వ పాటను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా ..ఇవాళ విడుదల అయిన పెదవులు దాటని పదం పదం… అంటూసాగే పాట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ గీతానికి …
Read More »ఆడ పిల్లలన్నా..బతకనిద్దామన్నా పాపం.. దిల్ రాజుపై సంచలనమైన పోస్ట్.. శ్రీరెడ్డి
‘సినిమా ఇండస్ట్రీలో తెలుగు మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం , అవమానాలు , వ్యభిచారంలు , చాల బాధాకరం, తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు, అలాంటిది. ఈ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి సుఖము కావాలి స్త్రీల తో …
Read More »రైతులకే నా మద్దతు..రాందేవ్ బాబా
పసుపు బోర్డ్ కోసం రైతులు చేసే పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోని గిరి రాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీష్ రావు,ఎంపీ కవిత తో కలిసి యోగ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డ్ కోసం దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేస్తే తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. …
Read More »