తెలంగాణ బీజేపీ బహిష్కృత నేత .. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. గత కొన్ని రోజులుగా తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ‘నేను టీడీపీలోకి వెళ్లడం లేదు. టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీడీపీ నేతలతో చర్చలు జరపలేదు. బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు. కాగా రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారని జోరుగా …
Read More »హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసూఫ్గూడ, అమీర్పేట, మలక్పేట, షేక్పేట్, మెహదీపట్నం, లక్డీకపూల్, నాచారం, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, కోఠి, కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఎల్బీనగర్, హయత్నగర్, సైదాబాద్, కార్వాన్, షేక్పేట్, రాయదుర్గం, …
Read More »‘స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.!.. ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్ఎస్.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్మోడల్ అయ్యిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ సూర్యనగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సూర్యనగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, మిగిలి ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు సమస్యను తెలుసుకున్నారు. కాగా ప్రజలకు అసౌకర్యం లేకుండా వెంటనే భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టి.. పూర్తయిన వెంటనే …
Read More »ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ గణేష శివ నాగేశ్వర సహిత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. …
Read More »నాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం.. నేడు భరతమాత విముక్తి కోసం
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని కవిత ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ …
Read More »బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని చెప్పారు. అనతికాలంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. 22 ఏండ్లుగా పార్టీ ప్రస్థానంలో అండగా ఉన్న అందరికి …
Read More »తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఈరోజు గురువారం తెలంగాణ భవన్లో జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్లో సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి వెంట …
Read More »వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ మండలంలోని సంజీవనరావుపేట్ గ్రామంలో తెలంగాణ పౌరసరపరాల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ గారిది రైతు ప్రభుత్వం అని ప్రతి పంటను రైతు మద్దత్తు ధర ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.మద్దత్తు ధర A గ్రేడ్ 2060,కామన్ …
Read More »అధైర్య పడొద్దు రైతన్నకు అండగా నేనుంటా – మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలోని పంట పోలాలను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి హారీష్ రావు రైతులతో మాట్లాడుతూ అధైర్య పడొద్దు రైతన్నకు అండగా నేనుంటా అని అన్నారు.దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టపోయిన రైతులతో కలిసి పంట …
Read More »