Home / TELANGANA (page 82)

TELANGANA

రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి…

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తీవ్రంగా ఖండించారు. ఈరోజు బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సబ్జెక్టు మీద అవగాహన లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీపీసీసీ పదవిని అడ్డుపెట్టుకొని కేవలం డబ్బు సంపాదించాలనే తప్ప రేవంత్ రెడ్డికి …

Read More »

మరో 2 నెలల్లో ఆరోగ్యశాఖలో 9,222 పోస్టులు భర్తీ: మంత్రి హరీశ్‌ రావు

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు గారు అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పారు. ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించామని, వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డని చెప్పారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లకు నియామక పత్రాలను మంత్రి హరీశ్‌ రావు …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ (TS STEP) నేతృత్వంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద నిర్వహించిన ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్ అయ్యింది.ఈ “మెగా జాబ్ మేళా”ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలన …

Read More »

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల లోగో అవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సోమవారం ఆవిష్కరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్ గా దేశ ప్రజలు ఆదరిస్తున్న రాష్ట్ర అభివృద్ధికి …

Read More »

తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా  రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికల్లో రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమావేశాలు కూడా పెట్టుకునేలా వీలుకల్పిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ప్రైవేటు కార్యక్రమాలకు ఇస్తే, …

Read More »

గవర్నర్ తమిళ సై పర్యటన వాయిదా

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈరోజు సోమవారం నల్గొండ జిల్లాలో  గువ్వలగుట్టకు వెళ్లాల్సిన  పర్యటన వాయిదా పడింది. ఈ రోజు మార్నింగ్ నుండి కురుస్తున్న వానల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో గవర్నర్ వెళ్లడం లేదని రాజభవన్ తెలిపింది. గువ్వలగుట్టలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని ఆమె పరామర్శించాలనుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం చింతపల్లి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి.. దేవరకొండ మీదుగా మధ్యాహ్నం గువ్వలగుట్టకు చేరుకుని …

Read More »

రిమ్స్ లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స

తెలంగాణ లో ఆదిలాబాద్ లోని రిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఓ బాలికకు ఉపశమనం కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రా నికి చెందిన ఓ బాలిక (16) కొన్నేండ్లుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతు న్నది. కుటుంబ సభ్యులు బాలికను వివిధ ప్రైవేటు దవాఖానల్లో చూపించినా ఎక్కడా సరైన వైద్యం అందలేదు. కడుపు నొప్పి పెరుగుతూ వచ్చింది. గురువారం రిమ్స్క తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు …

Read More »

సర్కారు బడి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌గా రాగిజావ

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు ఐర న్‌, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాగిజావను బ్రేక్‌ఫాస్ట్‌గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజులపాటు వారంలో 3 రోజులు రాగిజావను పంపిణీ చేస్తారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా దీనిని అందజేయనుండగా, ఇందుకు 2023-24 విద్యాసంవత్సరానికి పీఎం పోషణ్‌ అభియాన్‌ ప్రాజెక్ట్‌ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. శుక్రవారం …

Read More »

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు ఎమ్మెల్సీ కవిత. ఆమె నాయకత్వంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గత రెండు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు. మంచి రిజల్ట్ రావటంలో కవిత కృషిచేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతారు. కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావటంతో జిల్లాకు ఆ మధ్య రావటం తగ్గించారు కవిత. …

Read More »

సీఎం కేసిర్ గారికి & ఎమ్మెల్యే సండ్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

తెలంగాణ సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కేంద్రంలో షాది ఖానా నిర్మాణ పనులు కోసం 75 . లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా పెనుబల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె గౌస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ ” శ్రీ ” కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat