Home / TELANGANA (page 233)

TELANGANA

కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు పూలే

జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పూలే జయంతి ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పూలే చిత్ర పటానికి పలువురు వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు తదితరులతో కలిసి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కుల వివక్ష …

Read More »

రైతులను మోసం చేస్తున్న కేంద్రం, ధాన్యం కొనాలి

ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు దీక్ష‌పై గుర్రాల నాగరాజు స్పందించారు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు , రైతుని మోసం చేస్తున్న కేంద్ర నాయకత్వం త్వరలోనే దాని పర్యవసానాలు చూస్తారు అని అన్నారు. ఈరోజు తెలంగాణ రైతుల గురించి మాన్య ముఖ్య మంత్రి ఆధ్వర్యములో చేపట్టిన పోరాటంలో ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేస్తోంద‌న్నారు. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం …

Read More »

టీఆర్ఎస్ దీక్షలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య

 ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా  ధాన్యం సేక‌ర‌ణ‌పై టీఆర్ఎస్ దీక్ష చేప‌ట్టింది. ఈ దీక్ష‌లో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. న‌లుపు రంగు వ‌స్త్రాలు ధ‌రించిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, వ‌రి కంకుల‌తో స‌భాస్థలికి చేరుకున్నారు. ఆకుప‌చ్చ రంగు త‌ల‌పాగ ధ‌రించి రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. కావ‌డికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వ‌రికంకుల‌ను ఉంచి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు …

Read More »

ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం కేంద్రానికి సిగ్గుచేటు

తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో జాతీయ రైతు ఉద్య‌మ నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్ పాల్గొని ప్ర‌సంగిస్తూ  రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వంపై  తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో ఏం జ‌రుగుతోందని తికాయ‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రైతులు మ‌ర‌ణిస్తూనే ఉండాలా? అని ప్ర‌శ్నించారు. దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే …

Read More »

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు

 ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగిస్తూ  కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయ‌ల్ ప‌రుగులు తీయాల్సిందేన‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. హిట్ల‌ర్, నెపోలియ‌న్ వంటి అహంకారులు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిల‌దీశారు.పీయూష్ గోయ‌ల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయ‌న‌కు రైతుల‌పై ఏమైనా …

Read More »

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ 24 గంట‌ల డెడ్‌లైన్

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ  కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని  తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు . 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి సుమారు 2 …

Read More »

దేశ్‌ కీ నేత సీఎం కేసీఆర్‌.. వెలువెత్తిన అభిమానం

ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతల కటౌట్లు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ప్రతినిథులతోపాటు అభిమానులు ఢిల్లీకి భారీ సంఖ్యలో చేరుకున్నారు. రైతన్న కోసం పోరాడుతున్న కేసీఆర్‌ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నెత్తిన వడ్ల బస్తా.. ఒంటి నిండా గులాబీ రంగు పూసుని వచ్చిన …

Read More »

దీక్ష ప్రాంగ‌ణంలో సీఎం కేసీఆర్.. జ్యోతిబా ఫూలేకు నివాళులు

రైతుల ప‌క్షాన ప్ర‌జాప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయ‌త్ హాజ‌ర‌య్యారు. స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపానికి, మ‌హాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి కేసీఆర్ పుష్పాలు స‌మ‌ర్పించారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనాల‌నే డిమాండ్‌తో టీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేప‌ట్టింది. …

Read More »

ఐటీ రంగంలో తెలంగాణ జోరు

ఐటీ రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతోంది. 2021-22లో హైదరాబాద్ నుంచి రూ.1.67 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.1.45 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొన్నేళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది. 2026 నాటికి రాష్ట్రం నుంచి రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించి, 10 లక్షల మందికి IT రంగంలో ఉద్యోగాలు …

Read More »

హైదరాబాద్ లో ఎంఎంటీఎస్‌ రైళ్లు పునరుద్ధరణ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని వివిధ మార్గాల్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 11 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు అన్ని మార్గాల్లోనూ యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat