Home / TELANGANA (page 204)

TELANGANA

BJP ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేత… దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై హైదరాబాద్ మహానగరంలోని  అబిడ్స్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోల‌ను ర‌ఘునంద‌న్ రావు బీజేపీ ఆఫీసులో విడుద‌ల చేశారు. దీంతో ఆయ‌న‌పై ఐపీసీ సెక్ష‌న్ 228ఏ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన …

Read More »

BJP ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి చెందిన నేత.. గోషామ‌హ‌ల్  అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంచ‌న్‌బాగ్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ధేశ్యపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టాలనే  అజ్మీర్ ద‌ర్గాపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు యూట్యూబ్‌లో వైర‌ల్ అయ్యాయి. ఈ …

Read More »

అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం: కేటీఆర్‌

తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలను తెచ్చుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను కేటీఆర్‌ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌.. ఈ …

Read More »

పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీ-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి దీన్ని విడుదల చేశారు. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూ హైదరాబాద్‌,మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. జులై 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. లేట్‌ ఫీతో జులై 15 వరకు అవకాశముంది. జులై 20న ఆన్‌లైన్‌లో ప్రవేశ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp ప్రత్యేక దృష్టి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదే విధంగా తమ సమస్యలు పరిష్కరించినందుకు గాను ఎమ్మెల్యే గారిని …

Read More »

బీజేపీపై మంత్రి హరీష్ రావు ఫైర్

 ‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్‌ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది. ‘తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షలకుపైగా కుటుంబాలకు జల్‌ జీవన్‌ మిషన్‌ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాం’ అని కేంద్ర …

Read More »

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని.. గ్రామాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీసును కౌంట్ చేస్తూ, పీజీ అడ్మిషన్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Read More »

సర్కారు బడుల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.500

తెలంగాణలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (మ) సర్పంచ్ శారదా ప్రవీణ్.. సర్కారు బడులను బలోపేతం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సర్కారు బడిలో చేరే పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గ్రామస్తులు సర్పంచ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

Read More »

ఆ ఫొటోలుఎమ్మెల్యే రఘునందన్‌కి ఎలా చేరాయబ్బా?

పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ తన ప్రెస్‌మీట్‌లో చూపించిన ఫొటోలు, వీడియోలపైనా పోలీస్‌ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై జూబ్లీహిల్స్‌లో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రఘునందన్‌ చూపించిన ఫొటోలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. నిందితుల ఫొటోలు, వీడియోలు …

Read More »

స్విగ్గీ డెలివరీ బాయ్‌పై రాడ్లు, కర్రలతో ఎటాక్‌

హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఫుడ్‌ డెలివరీ కోసం అక్కడికి వెళ్లిన బాయ్‌.. అరగంట పాటు వెయిట్‌ చేశారు. ఎందుకు ఆలస్యమవుతోందని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించడంతో అక్కడకున్న సిబ్బంది రాడ్లు, కర్రలతో ఎటాక్‌ చేశారు. దీంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని హాస్పిటల్‌కి పంపించారు. హోటల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat