Home / TELANGANA (page 191)

TELANGANA

కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదు: కేటీఆర్‌

విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ఉద్దేశించి అన్న మాటలు ఎవరినైనా నొప్పిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని తాను కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Read More »

తెలంగాణ పర్యటనకు వస్తున్నబీజేపీ జాతీయ నేతలకు షాక్

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ లో ఈ రోజు నుండి జరగనున్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అయిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల హోర్డింగులు షాక్‌ ఇస్తున్నాయి. తమ రాష్ర్టాల్లో ఎక్కడైనా తెలంగాణ పథకాలు ఉన్నాయా! అని ఆలోచించుకొనేలా ఉన్నాయి. స్వాగతం చెప్పినట్టే కనిపిస్తున్న ఆ హోర్డింగులు …

Read More »

మోదీ ఎనిమిదేళ్ల పాల‌న‌లో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయింది – సీఎం కేసీఆర్‌ ఫైర్‌

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా జ‌ల‌విహార్‌లో శ‌నివారం నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. మోదీ..ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు.మోదీ తీరుతో శ్రీలంక‌లో ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు తెలిపార‌ని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు వ‌హిస్తున్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. శ్రీలంక విష‌యంలో స్పందించ‌కుంటే ప్ర‌ధాని మోదీని దోషిగానే చూడాల్సి వ‌స్తుంద‌న్నారు. మోదీ ఎనిమిదేళ్ల …

Read More »

మోదీ దేశానికి ప్రధాని కాదు సేల్స్ మెన్ -సీఎం కేసీఆర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క ఎనిమిదేండ్ల  పాల‌నలో అంతా తిరోగ‌మ‌న‌మే అని తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ఈరోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన  విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా జ‌ల‌విహార్‌లో   నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్  మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. మోదీ..ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా …

Read More »

తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగుల కోసం ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ , తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది …

Read More »

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్

రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా  రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్   అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా  తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని  జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి …

Read More »

కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మ: బాల్క సుమన్‌

విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌నిలదీశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు కిషన్‌రెడ్డి ఒక్క మంచి పనైనా చేయించారా? అని ప్రశ్నించారు. చేతగాని దద్దమ్మగా ఆయన మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో ఉన్న గుమస్తాలు కూడా గుర్తు పట్టరన్నారు. ‘‘కిషన్‌రెడ్డి తెలంగాణ ద్రోహి. …

Read More »

మీ రియల్‌ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే: కేటీఆర్‌

హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు. పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్‌ అజెండా విద్వేషం.. అసలు …

Read More »

పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

మెదక్ మండలం మంబోజిపల్లీ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ,సీఎం కెసిఆర్ గారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నల్ల నర్సింలు మరియు ముదిరాజ్ సంగం సభ్యులు ఎమ్మెల్సీ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మానస రాములు,ఉపసర్పంచ్ భోల సత్తయ్య,ముదిరాజ్ కుల పెద్దలు, …

Read More »

మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్…

ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 20 లక్షలతో శ్రీ మార్కండేయ స్వామి ఆలయా నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు. యాదద్రి ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కెసిఆర్ గారికే దక్కిందని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat