Home / TELANGANA (page 178)

TELANGANA

TRS Mp నామా నాగేశ్వరరావు కుమారుడుపై దాడి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ..లోక్ సభ పక్ష నేత  నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వితేజపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వి ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన దుండగులు కారులోకి ఎక్కారు. కత్తితో నామా కుమారుడిని బెదిరించి రూ.75వేలు ఎత్తుకెళ్లారు. దాడి ఘటనపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More »

TRS MLA హత్యకు కుట్ర

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే  అశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన  పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యేపై కిల్లెడ సర్పంచ్ భర్త కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని  హత్య చేయాలని హైదరాబాద్ మహనగరంలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  …

Read More »

ఎన్టీఆర్‌ కుమార్తె సూసైడ్‌ చేసుకున్నారా?

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి సూసైడ్‌ చేసుకుని చనిపోయిందంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌ వద్దకు ఆమె సోదరులు రామకృష్ణ, బాలకృష్ణతో …

Read More »

లోక్‌స‌భ‌లో గళమెత్తిన ఎంపీ నామా నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఇవాళ లోక్‌స‌భ‌లో మాట్లాడారు. ధ‌రల పెరుగుద‌ల అంశంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ‌లో వంద శాతం ఆహార‌ధాన్యాల ఉత్ప‌త్తి పెరిగింద‌న్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల్ల కామ‌న్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యార‌న్నారు. గోధుమ‌, బియ్యం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి త‌గ్గిందని, కానీ కానీ తెలంగాణ‌లో వంద శాతం పెరిగిందన్నారు. ఎరువుల‌పై మ‌రింత భారం పెంచిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు …

Read More »

కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  నగరంలోని శంషాబాద్‌లో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందింది.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి …

Read More »

రోడ్డు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె మృతి

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. తానియాతో పాటు ప్రమాణిస్తున్న ఆమె స్నేహితులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్‌ పరిధిలోని శాంతంరాయి వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో …

Read More »

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. ట్రాఫిక్‌జామ్‌

హైదరాబాద్‌లో నేడు మళ్లీ భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం వల్ల ప్రధాన రహదారుల్లోకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మూసాపేట్‌, కోఠి, మలక్‌పేట్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అబిడ్స్‌, నారాయణగూడ, బషీర్‌బాగ్‌, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్‌లో వర్షం భారీగా కురిసింది. ఎల్‌బీనగర్‌, వనస్థలీపురం తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Read More »

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …

Read More »

ఆగస్టు 2 న పింగళి పేరిట తపాల స్టాంప్‌ విడుదల

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతివేడుకల సందర్భంగా ఆగస్టు 2 న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పింగళి రూపొందించిన ఒరిజనల్‌ జెండాను ఆరోజున ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. ఇవాళ పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని సందర్శిస్తున్నానని వివరించారు.శత జయంతి వేడుకలకు పింగళి సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్లు, …

Read More »

బీజేపీ నేతకు కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేత

సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలో  పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో బీజేపీ నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్‌కు కల్యాణ లక్ష్మి చెక్కు ను ఆదివారం టీఆర్ఎస్ నేతలు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం ఇటీవలే జరిగింది. కాగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat