Home / TELANGANA (page 172)

TELANGANA

సిటీలో దారుణం .. ప్రియురాలి వెంటే ప్రియుడు

ఆ ఇద్దరు ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పి ఒక్కటి అవ్వాలి అనుకున్నారు. కానీ వారు నిరాకరించడంతో పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది అనుకునేలోపే ఆ జంట తీసుకున్న నిర్ణయం అందర్ని కలచి వేసింది. యువతి తల్లిదండ్రులు ఈ జంటను విడదీయడంతో యువతి సూసైడ్ చేసుకుని చనిపోయింది. భార్య మరణాన్ని భరించలేక ఆ భర్త హైదరాబాద్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More »

తెలంగాణకు బీజేపీ ప్రమాదకారి

అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  బీజేపీ ప్రభుత్వం ప్రమాదకారిగా మారిందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  కాషాయ పార్టీ తెలంగాణపై కక్ష్య పెంచుకున్నదని, రాష్ట్ర అభివృద్ధిని …

Read More »

సిటీలో ఆ 2 గంటలు ఆర్టీసీలో ఫ్రీగా తిరగొచ్చు..

స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో వైద్యానికి వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి కల్పించిన ఉచిత ప్రయాణ ఫెసిలిటీని కొనసాగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఈ అవకాశం ఎవరికీ, ఎంత టైం వరకు అంటే.. హెల్త్ బాగోలేక హాస్పిటల్‌కి వెళ్తే.. అక్కడ డాక్టర్లను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. ఇందుకు వైద్యులు మందుల చిట్టీపై రాసిన …

Read More »

సెంచరీ వయసులో 100వ మునిమనవడు..

మరి కొన్ని రోజుల్లో ఆమెకు 100 ఏళ్లు రానున్నాయి. ఈ తరుణంలో 100వ ముని మనవడిని ఎత్తుకొని ముద్దాడింది ఓ బామ్మ. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్ కోల్లెర్ 1922లో జన్మించింది. కొద్దిరోజులు సన్యాసినిగా ఉన్న కోల్లెర్ జీవితాంతం సన్యాసినిగా ఉండిపోవాలని భావించింది. కానీ విలియమ్ పరిచయడం అవ్వడంతో ఆయన్ని పెళ్లి చేసుకొని ఏకంగా 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారికి పెళ్లిళ్లు కాగా కోల్లర్‌-విలియమ్‌లకు 56 మంది మనవళ్లు, …

Read More »

కాళేశ్వరం తో రైతాంగానికి లాభాలెన్నో..?

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందుతున్న సంగతి విదితమే. అయితే ఈ  ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి అని. గత మూడేళ్లలో 140 టీఎంసీలు తరలించగా రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది. సకాలంలో చెల్లించకపోవడంతో TSNPDCL, TSSPDCLకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,114 కోట్లు బకాయి పడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 టీఎంసీ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతుగా కోదండరాం

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఇదే ఏడాదిలో ఉప ఎన్నికలు రానున్న సంగతి విదితమే. అయితే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను తమకు మద్ధతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అదేశాలతో ఆ పార్టీ నేతలు …

Read More »

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” 2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని  ఎద్దేవాచేశారు.సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడంపై ట్విట్టర్‌ వేదికగా …

Read More »

బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్‌

సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …

Read More »

డీజీపీ మహేందర్ రెడ్డికి కరోనా

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత ఐదు రోజులుగా ఆయన విధులకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గోల్కొండలో నిన్న నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కరోనా కారణంగానే ఆయన పాల్గొనలేదు. దీంతో అడిషనల్ డీజీ జితేందర్ నిన్న జరిగిన కార్యక్రమాన్ని పర్య వేక్షించారు.

Read More »

టీఆర్‌ఎస్‌  కు షాక్

తెలంగాణలోని కొమురం భీం   జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌  కు పెద్ద షాక్ తగిలింది. బెజ్జూరు జెడ్పీటీసీ పుష్పలత  , ఎంపీటీసీ సాయన్న  , ముగ్గురు సర్పంచులు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు. రహదారులు, వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చెందారు. 12 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat