Home / TELANGANA (page 131)

TELANGANA

తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్

తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్ నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుత డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ నెల 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం అంజ‌నీ కుమార్ ఏసీబీ డీజీగా కొన‌సాగుతున్నారు.

Read More »

ముషీరాబాద్ లో 90 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముటాగోపాల్.

ముషీరాబాద్ డివిజన్ లోని పార్సిగుట్ట బ్రహ్మంగారి దేవాలయ వెనుక వీధి, బాపూజీ నగర్, శివాలయం చౌరస్తా ల వద్ద 90 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మా పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 రోజుల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు . ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు డ్రైనేజీ పైప్లైన్లు సైతం ఏర్పాటు చేసి …

Read More »

కరోనాను ఎదురుకునే శక్తి తెలంగాణకు ఉంది

 ప్రపంచాన్ని వణికించే కరోనా   మళ్లీ వస్తే ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మమ్త్రి తన్నీరు హరీష్ రావు  స్పష్టం చేశారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవుతోందని అన్నారు. బిడ్డ కడుపులో ఉండగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ బయటికి వచ్చాక కేసిఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి వైద్యం కోసం …

Read More »

సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం  కట్టుబడి ఉంది

 దేశంలో ముఖ్యంగా తెలంగాణ లో ఉన్న సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం  కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు   స్పష్టం చేశారు. ఈరోజు గురువారం మీడియాతో మాట్లాడుతూ… సింగరేణిలో 16 వేల కొత్త ఉద్యోగాలు కలిపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కాపాడుతుంటే… కేంద్రం కొల్లగొట్టాలని చూస్తోందని విమర్శించారు. రామగుండంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయమని ప్రధాని మోదీ చెబితే, బొగ్గు గనుల శాఖ …

Read More »

ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని మారుతి నగర్ లో ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్కూల్ లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మోమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ …

Read More »

జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం (TUWJ-143 ), TEMJU ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ భవనం నిర్మించి జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి …

Read More »

గోశాలకు పశుగ్రాసం వితరణ

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందుగల గోశాలకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కల్లూరు సొసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు రాధిక దంపతులు ఈరోజు పశుగ్రాసాన్ని వితరణ చేయడం జరిగింది. ఈ గోశాలకు ఆ దంపతులు ప్రతి సంవత్సరం వారికి తోచిన మేరకు గ్రాసం ను వితరణ చేస్తున్నారు, …

Read More »

కేజీ టు పీజీ క్యాంప‌స్‌@గంభీరావ్‌పేట‌.. వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తోంది. ప్ర‌తి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడిగా మార్చాల‌న్న ల‌క్ష్యంతో అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం కేజీ టు పీజీ విద్యావ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేస్తోంది. ఒకే క్యాంప‌స్‌లో కేజీ టు పీజీ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఓ …

Read More »

సంగారెడ్డిలో దారుణం

  తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని అమీన్‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని శ్రీవాణిన‌గ‌ర్‌లో దారుణం జ‌రిగింది. భార్య‌, కుమారుడు, వ‌దిన‌పై శ్రీనివాస్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వ‌దిన సుజాత అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. భార్య సునీత‌, కుమారుడు సాయికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న …

Read More »

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలి

వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ప్రణాళిక రూపొందించింది. ఇందులో పంట రుణాలుగా రూ. 73,437 కోట్లు, అనుబంధ రంగాలకు టర్మ్‌లోన్‌ కింద రూ.39,326 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక మొత్తంగా అన్ని రంగాలకు కలిపి రూ.1.85 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికను గురువారం నగరంలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat