సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగురవేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి శాంతిఖని గని దగ్గర నేడు టీబీజీకేఎస్ గేట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాలకు చెందిన 50 మంది కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందని అన్నారు . సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని జాతీయ …
Read More »డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారం ..
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతోంది.ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లిలో 20, అంకంపాలెంలో 20 చొప్పున మొత్తం 40 ఇళ్లను అర్హులైన పేదలకు అందజేశారు. తాజాగా మండల పరిధి లింగాలపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల ను మంత్రి …
Read More »టీబీజీకేఎస్ గెలిస్తేనే కార్మికులకు మేలు ..
తెలంగాణ రాష్ట్రంలో యువత సైన్యంలా ముందుకుసాగి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థి, యువకులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల టీఆర్ఎస్వీ సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ నాడు స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్వీ, సింగరేణి ఎన్నికల్లోనూ చురుగ్గా పాల్గొనాలని కోరారు. టీబీజీకేఎస్ …
Read More »తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరిచిపోలేనివి ..
తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరచిపోలేనివన్నారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయాన ఆలోచనలను, ఆశయలను మా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బాపూజీ జయంతి సందర్బంగా ఈసీఐ ఎల్ చౌరస్తాలో మరియు చక్రిపురం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తాడూరి. ఆయాన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్, కార్పొరేటర్ పావని మణిపాల్ …
Read More »బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. కొండా లక్ష్మణ్ బాపూజీ
విద్యార్థి నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉద్యమకారులకు, గాంధేయవాదిగా, తెలంగాణ సాయుధపోరాట మద్దతుదారుడిగా, నైజాం విముక్తి పోరాటకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ పోరాట యోధుడిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడు.. వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ ఆయన 102వ జయంతి. అదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పద్మశాలి కుటుంబంలో జన్మించారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యమంలో …
Read More »తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …
Read More »తెలంగాణ తపస్వి.. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిబద్దత కల్గిన రాజకీయ వేత్త, జీవితాంతం స్వరాష్ట్ర ఆకాంక్షతో పోరాడిన తెలంగాణ వాది, బడుగుల ఆశాజ్యోతి,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 102 వ జయంతి సందర్భంగా ఆ తెలంగాణ యోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను..కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. ఆసిఫాబాదులో ప్రాథమిక విద్య చదివిన ఆయన ఆ తర్వాత హైదరాబాదులో లా చదివారు..1940లో న్యాయవాద వృత్తిన …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …
Read More »ఎంపీ నగేష్ ఇంట్లో భారీ చోరీ…
ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగేష్ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దొంగలు ఇంట్లోకి చొరబడి 15 లక్షల రూపాయల విలువ చేసే నగలు, 70,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఎంపీ నగేష్ ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంట్లో లేని సమయాన్ని చూసిన దొంగలు దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీ పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు …
Read More »ఎంపీ కవిత పై విషప్రచారం చేస్తున్న ఏన్నారైకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Trs Australia President నాగేందర్ రెడ్డి
తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మురుగున పడిన …
Read More »