తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు 2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన లాభాలపై 25 శాతం బోనస్ ను చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు, సింగరేణిని ఆదేశించారు. ఇది మొత్తం రూ. 98.84 కోట్లు అవుతుంది. ఈ మొత్తాన్ని దసరాకు ఒకరోజు ముందు అనగా శుక్రవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే గతంలో ప్రకటించిన పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ రూ.57వేల రూపాయలను కూడా దీనితో పాటు …
Read More »వరంగల్ మేయర్ నన్నపునేనిని అభినందించిన సీఎం కేసీఆర్ …!
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 8 విభాగాల్లో తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ వారసత్వ సంపద కలిగిన నగరంగా, టూరిజం విభాగంలో స్వచ్చత అవార్డులను వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అందుకున్నారు. ఈ మేరకు ఈ రోజు ప్రగతి భవన్ లో మేయర్ నన్నపునేని నరేందర్ సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా …
Read More »సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వార్ వన్ సైడే..
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యిందని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమని, విజయం ఘనంగా ఉండాలనే తమ ప్రయత్నం ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 7 షాఫ్ట్ గని మీద జరిగిన ఎన్నికల ప్రచారంలో జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి …
Read More »భూముల క్రమబద్ధీకరణలోటీఆర్ఎస్ సర్కారు సంచలన నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణలో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది.తెల్ల కాగితంపై ఐదెకరాలకు పైబడి కొనుగోలు చేసిన భూములనూ సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పాత దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై చర్చించిన అధికారులు సీఎం కేసీఆర్ అనుమతితో ఐదెకరాలకు పైబడిన భూములకు రెవెన్యూ చట్టాల మేరకు డ్యూటీ తీసుకొని క్రమబద్ధీకరించి, యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఎంతో కాలంగా క్రమబద్ధీకరణకోసం …
Read More »తాగునీటి నుంచయినా సాగునీరు అందిస్తా..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం ,భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని రైతుల శ్రేయస్సుకు, ఉన్న పంటను రక్షించడం కోసం అవసరం అయితే తాగునీటి నుంచయినా సాగునీరు అందిస్తానని మంత్రి తుమ్మల రైతులకు ఖరీఫ్ పంట అంశంలో హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో నూతనంగా రూ. 1.10 కోట్లుతో నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధితోపాటు తన రాజకీయ ఎదుగుదలకు కారణం …
Read More »జీహెచ్ఎంసీకి జాతీయ అత్యున్నత పురస్కారం ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధికి చెందిన కేంద్ర పర్యాటక శాఖకు చెందిన బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్ పురస్కారం లభించింది. నిన్న బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి నుంచి నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి. జనార్దన్రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహా నగర సమగ్రాభివృద్ధి …
Read More »బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ మహానగరంలో నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఎల్బీస్టేడియం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ మహా నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల సంద ర్భంగా ఆయా ట్యాంక్బండ్, ఎల్బీస్టేడియం వైపు వచ్చే …
Read More »కొట్టుకున్న లేడి కండక్టర్.. లేడి కానిస్టేబుల్..వీడియో
ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. బుధవారం ఉదయం మహబూ బ్నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కింది. అయితే బోయపల్లి గేట్ దాటిన తర్వాత బస్సు కండక్టర్ శోభారాణి టికెట్ తీసుకోవాలని సూచించగా.. కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించింది. అయితే దీనిని పరిగణలోకి …
Read More »‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్దే’
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని మంత్రి మహేందర్ రెడ్డి కొనియాడారు. ఇవాళ పట్టణంలోని ఫ్లాగ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య, ఎంఎల్ఏ సంజీవరావు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహేందర్ రెడ్డి… పూలను, ప్రకృతిని, మహిళా శక్తిని పూజించే …
Read More »కనుమరుగైన 1880 చెరువుల జాడ తీయాలి…మంత్రి హరీష్
వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఆదేశించారు. ఆయా చెరువులను పునరద్ధరించలేని పక్షంలో అటవీ లేదా ఇతర శాఖలకు ఆ ప్రదేశాలు కేటాయించాలని మంత్రి నిర్ణయించారు. దీని కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ సి.ఈ. లు శ్యామ్ సుందర్, సురేశ్ లను హరీష్ రావు ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు వివరాలను సమగ్రంగా నమోదు …
Read More »