తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు దసరా వేడుకలను ప్రజలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు .అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో దుర్గాదేవి పూజను నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు ..
తెలంగాణ రాష్ట్రప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది. విద్యుత్ రంగంలో సాధించిన విజయం లాగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Read More »దసరా వేడుకల్లో మంత్రి హరీష్రావు..
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …
Read More »ఆ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే .ఆ తర్వాత అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే .కేసీఆర్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన తెలంగాణ టీడీపీ పార్టీ …
Read More »తెలంగాణలో ఉద్యోగాల జాతర -మరో 300 మంది ఇంజినీర్ల నియామకం ..
తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీలో హౌసింగ్ ,ఇతర అభివృద్ధి పనుల కోసం మొత్తం మూడు వందల మంది సివిల్ ఇంజినీర్లను అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు .దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి ,ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నిన్న శుక్రవారం ఫోన్ లో అనుమతి ఇచ్చినట్లు గ్రేటర్ అధికారులు తెలిపారు . నెల రోజుల క్రితం ఇంజినీరింగ్ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో సివిల్ ఇంజినీర్లను …
Read More »అసలే సహజీవనం -ఆపై ఆవేశం ..?
తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఒక యువతిని దారుణంగా హతమార్చి పైపు లైన్ కందకంలో పూడ్చివేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .స్థానిక పోలీసుల కథనం ప్రకారం జిల్లాలో కాటారం మండల కేంద్రంలో గంటగూడేనికి చెందిన గంట సుగుణకుమారి తల్లి దండ్రులు కొద్ది రోజుల క్రితమే మరణించారు . దీంతో సుగుణ తన సోదరుడు అన్న రామచంద్రు ,సోదరి రజితతో కల్సి …
Read More »నేడు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ..
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు శని,రేపు ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో భూ ఉపరితలం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా భూ ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో గ్రేటర్తోపాటు, …
Read More »కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్ దాడి..
హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్లోని అర్బన్ గిల్ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్ గఫార్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు చెందిన రమేష్ అనే కానిస్టేబుల్ అకారణంగా దాడి చేశాడు. రక్షకభటుడిననే విషయం మర్చిపోయి ఓ వీధి గూండాలా ప్రవర్తించాడు. ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంత జరిగినా …
Read More »సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ -రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీబీజీకేఎస్ అనేది ఉద్యమ సమయంలో పుట్టిన కార్మిక సంఘమని తెలిపారు. గతంలో ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్, టీడీపీ పరిపాలించాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలు సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంతకాలం సింగరేణిలో ఏం జరిగిందో కార్మికులందరికీ బాగా తెలుసు అన్నారు.ఆయన …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో భద్రాది-కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కొత్తగూడెంలో కార్మికులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ ఎమెల్యే జలగం వెంకటరావు, శాసన మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు, ఒకవేళ వద్దనుకుంటే ఉద్యోగానికి బదులు రూ.25 లక్షలు, ఎఎంసీ నెలకు …
Read More »