Home / TELANGANA (page 1177)

TELANGANA

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు..!

 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు దక్కించుకున్న ఈ ప్రాజెక్టుకు తాజాగా అటవీ శాఖ సైతం అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం పథకానికి అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని అటవీ అడ్వయిజరీ కమిటీ(ఎఫ్‌ఏసీ) ఈ మేరకు నిర్ణయం చేసింది. అటవీ అనుమతులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ మంగళవారం మినిట్స్‌ జారీ చేసింది. …

Read More »

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఫోటో…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ఆంధ్రాలో ఎంత క్రేజ్ ఉందో మనందరి తెలిసిన విషయమే . గతంలో  తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు గానీ ఇటీవలే పరిటాల అనంత్ శ్రీరామ్ వివాహ వేడుకకు హాజరైనప్పుడు గానీ అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ కు  ఎలా నీరాజనాలు పట్టారో చూశాం.  కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్‌చేసి ఘనంగా జరుపుతున్న విషయం సైతం తెలిసిందే. …

Read More »

నేడు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన హెచ్‌ఎండీఏ బోర్డు సమావేశం

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఆచరణ దిశగా నేడు అడుగులు పడనున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన బుధవారం బేగంపేటలోని మెట్రోరైల్ భవన్‌లో హెచ్‌ఎండీఏ ఏడవ బోర్డు సమావేశం జరగనుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ …

Read More »

రేపు రెండు లాజిస్టిక్ పార్కులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన…!

  హైదరాబాద్ నగర శివార్లోని బాటా సింగారం, మంగళంపల్లిలో లాజిస్టిక్ పార్కులకు  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  రేపు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ( HMDA) ఆధ్వర్యంలో ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. హయత్ నగర్ మండలంలోని బాటా సింగారంలో 35 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో ఈ పార్కును సకల సౌకర్యాలతో నిర్మించనున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళంపల్లిలో 20 …

Read More »

ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ నగరంలో ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ప్రగతి భవన్‌లో చేపట్టిన ఈ భేటీ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సౌకర్యాలతో అద్భుతమైన ఎయిర్‌పోర్టు సిటీగా తీర్చిదిద్దాలని తెలిపారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టర్మినల్ విస్తరణ చేపట్టాలన్నారు. అదేవిధంగా రెండో రన్‌వే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పారు. అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నందున ఉన్నత ప్రమాణాలు, …

Read More »

హైదరాబాద్‌లో భారీ వర్షం ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్‌లోని ఈ రోజు సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగరంలోని హయత్‌నగర్, సరూర్‌నగర్, చాంద్రాయణ గుట్ట, హబ్సిగూడ, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉప్పల్, ఎల్‌బీనగర్, తార్నాక, హిమాయత్‌నగర్, చిక్కడపల్లి, ఛార్మినార్‌, యాకుత్‌ పురా, అప్ఝల్‌ గంజ్‌ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది.ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు సహాయక చర్యలను …

Read More »

ఆ పని చేసి అడ్డంగా దొరికిన వీహెచ్…?

కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ఎంపీ  వి. హనుమంతరావు ఈ రోజు  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వద్ద వీహెచ్ తన కారును రాంగ్‌రూట్‌లో తీసుకువచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. రాంగ్‌రూట్‌లో వచ్చిన వీహెచ్ తన తప్పును సరిదిద్దుకోకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వర్షాల వల్ల గచ్చిబౌలి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. ఆ ట్రాఫిక్ జాంలో అలానే రాంగ్‌రూట్‌లో వీహెచ్ …

Read More »

నిండు కుండలా తలపిస్తున్న హుస్సేన్ సాగర్..!

నిన్న ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి హుస్సేన్ సాగర్   కు వరద పోటెత్తింది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.410 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 513.580 అడుగులు. ఇన్‌ఫ్లో 1700 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1700 క్యూసెక్కులుగా ఉంది. ఇక హైదరాబాద్  నగరానికి సమీపంలో ఉన్న గండీపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ రెండు జలాశయాల్లో వరద నీరు పూర్తి స్థాయి నీటిమట్టానికి …

Read More »

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రసూన్ రెడ్డి.

కీర్తిశేషులు యెన్నం ప్రసూన్ రెడ్డి జయంతి కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం సంగేం గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికీ కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డీ,షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యేలు సి.ప్రతాప్ రెడ్డీ,బక్కని నర్సింహులు తదితర నాయకులు ఈ జయంతి వేడుకలకు పెద్దఎత్తున హాజరయ్యారు. కేశంపేట్ మండలంలోని అనేక గ్రామాల ప్రజలు,మహిళలతో పాటు వివిధ ప్రాంతాల నుండి మహిళలు హాజరవడం విశేషం.ఈ సందర్భంగా ప్రసూన్ రెడ్డీ చిత్రపటానికి పూలమాలలు …

Read More »

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయం…

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమని ఎంపీ పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.  సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలోని జీకే ఓపెన్ కాస్ట్‌లో టీబీజీకేఎస్ ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసునని స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టిందే జాతీయ సంఘాలని పొంగులేటి మండిపడ్డారు.టీబీజీకేఎస్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat