కేసీఆర్కు కార్మికులు చుక్కలు చూపించాలి..సింగరేణి ఎన్నికలు టీఆర్ఎస్ పతనానికి నాంది కావాలి…ఇవి టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రయారంలో కొట్టిన డైలాగులు. రేవంత్ డైలాగులు రివర్స్ అయ్యాయి.. కార్మికులు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. సింగరేణి ఎన్నికలు ఆల్రెడీ తెలంగాణలో పతనమైన టీడీపీని శాశ్వతంగా భూస్థాపితం చేసినట్లయింది. సింగరేణి ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సింగరేణి కాలరీస్ పరిధిలో దాదాపు 25 …
Read More »కోదండరామ్ నిజస్వరూపం బయటపెట్టిన సీఎం కేసీఆర్
ఇవాళ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ …. కోదండరామ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుని పరేషాన్ అవుతున్నడని సీఎం అన్నారు. జేఏసీ ఏర్పాటు చేసినపుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండేది. తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒకటి కావాలనే జేఏసీ పెట్టినం. ఉద్యమంలో త్యాగాలు చేసిందే టీఆర్ఎస్. కోదండరాం జీవితంలో సర్పంచ్ అయిండా..?, కోదండరాం చేసిన ఏ ఒక్క యాత్రకైనా 500 మంది అయినా వచ్చిన్రా..? …
Read More »సోషల్ మీడియాలో చిల్లర గ్యాంగ్లపై సీఎం కేసీఆర్ ఫైర్
సోషల్మీడియాలో చిల్లర గ్యాంగ్ విషపు రాతలు రాస్తున్నాయని సీఎం మండిపడ్డారు.ఇవాళ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఇపుడు దొర ఎవరైనా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డేనని..పీసీసీ అధ్యక్షుడు మితిమీరి విచ్చలవిడిగా మాట్లాడుతున్నడన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుల సొంతింటి కోసం రూ. 6లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని సీఎం కేసీఆర్ …
Read More »ఉద్యోగం వద్ద౦టే రూ.25 లక్షలు… కేసీఆర్
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ విజయం సాధించడంతో సీఎం మీడియాతో మాట్లాడుతూ టీబీజీకేఎస్ను గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్మికులకు అద్భుతమైన వెసులుబాటు కల్పించామని, చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదని అన్నారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు తప్పకుండా కారుణ్య నియామకం కింద పరిగణించి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలా కాని పక్షంలో రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పామని, ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామని …
Read More »టీబీజీకేఎస్ను గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు…సీఎం కేసీఆర్
అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా..కార్మికులు టీబీజీకేఎస్ను ఏకపక్షంగా గెలిపించారన్నారు. కార్మికులంతా టీబీజీకేఎస్ను గెలిపించినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.. ఇవాళ ప్రగతి భవన్లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను తూచూ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో 45 శాతం …
Read More »‘సింగరేణికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష’
సింగరేణికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా 9 డివిజన్లను తెలుచుకున్నామని బాల్కసుమన్ తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ విపక్ష సంఘాల కుట్రలను కార్మికులు తిప్పి కొట్టారన్నారు. కోదండరాం పిలుపును సింగరేణి కార్మికులు తిప్పికొట్టారని, ఇప్పటికైనా కోదండరాం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి …
Read More »లవర్ అన్న ఆ ఒక్క మాటతో..పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య ?
హైదరాబాద్ లోని చిలకలగూడలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జి.తాని (31) అనే కానిస్టేబుల్(నెం.5130) మోండా మార్కెట్ పీఎస్లో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు సంతోష్నగర్ పీఎస్లో పనిచేశాడు. అక్కడి నుండి ఐదు నెలల క్రితం చిలకలగూడకి బదిలీ అయ్యాడు. గురువారం రాత్రి డ్యూటీ ఉన్నా వెళ్లలేదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తెల్లవారాక అతడిని నిద్రలేపబోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండగా గమనించారు. తాని 2010 …
Read More »టీబీజీకేఎస్ గెలుపుతో మా బాధ్యత మరింత పెరిగింది…ఎంపీ కవిత
టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కవిత అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతో కార్మికులు టీబీజీకేఎస్ను గెలిపించారన్నారు. టీబీజీకేఎస్కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన కార్మికులకు కవిత కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్మికుల …
Read More »ఎంపీ కవితకు మంత్రి కేటీఆర్ అభినందనలు…!
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు,టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు… సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపుపై తన సోదరి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితకు అన్న అయిన రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ …
Read More »ఫలించిన మంత్రి తుమ్మల వ్యూహం…!
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యహం ఫలించింది. ఏఐటీయూసీకి పట్టున్న ఇల్లెందు, మణుగూరు ఏరియాలో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది. మిత్ర పక్షాలకు కంచుకోటగా నిలిచిన రెండు ఏరియాలపై గులాబీ జెండా రెప రెపలాడింది. భద్రాద్రి …
Read More »