Home / TELANGANA (page 1171)

TELANGANA

అన్ని తానై నడిపించిన ఎంపీ బాల్క సుమన్…!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ డివిజన్‌లో ఊహించినట్టే జరిగింది. తెలంగాణ అన్నంగిన్నె లాంటి సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోయింది..కార్మికులంతా సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు ఎంపీ కవితల వెంటే నిలిచారు.దీనిలో భాగంగా శ్రీరాంపూర్ …

Read More »

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!

అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ  పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది.. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచింది..మరో పక్క ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ …

Read More »

ఎంపీ కవితంటే..సింగరేణి కార్మికుల్లో ఓ భరోసా…!

తెలంగాణ రాష్ట్ర౦లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సబ్యురాలు , టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒంటి చేత్తో సింగరేణి ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. తన మాటల తూటాలతో ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టారు. వాస్తవాలను కార్మికులకు వివరించి, కార్మికుల అభిమానాన్ని సంపాదించారు. ఫలితంగా టీబీజీకేఎస్ కు అపురూప విజయాన్ని కట్టబెట్టారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు అనే సరికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. …

Read More »

అన్ని తానై నడిపించిన ఎంపీ బాల్క సుమన్…!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ డివిజన్‌లో ఊహించినట్టే జరిగింది. తెలంగాణ అన్నంగిన్నె లాంటి సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోయింది..కార్మికులంతా సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు ఎంపీ కవితల వెంటే నిలిచారు.దీనిలో భాగంగా శ్రీరాంపూర్ …

Read More »

అమ్మాయి శవాన్ని సంచిలో మూటగట్టుకొని.. బైక్‌పై తీసుకొచ్చి.. కూకట్‌పల్లి చెరువులో

డిగ్రీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురికావడం కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. సౌమ్య అనే 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని కృష్ణయ్య అనే వ్యక్తి శుక్రవారం దారుణంగా హతమార్చాడు ‘నా మరదలిని చంపేశాను..’ అంటూ ఓ యువకుడు వచ్చి లొంగిపోయిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అతడు చెప్పినట్లుగా సంబంధిత యువతి మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో కేసు వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లొంగిపోయిన …

Read More »

దేశంలోనే లాజిస్టిక్ హబ్‌కు కేంద్రంగా హైదరాబాద్..!

దేశంలోనే లాజిస్టిక్ హబ్‌కు కేంద్రంగా హైదరాబాద్ మారనుందని అదేవిధంగా దక్షిణ భారత దేశానికి గేట్ వే గా మారనుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా …

Read More »

లాజిస్టిక్ పార్క్ లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..!

తెలంగాణ   రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేసారు . హైదరాబాద్ – విజయవాడ హైవేపై రూ.35 కోట్ల వ్యయంతో బాటసింగారంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి, నాగార్జున సాగర్ హైవేపై రూ.20కోట్లతో మంగళ్ పల్లిలో 20 ఎకరాల్లో మరో పార్క్ ను నిర్మిస్తున్నారు. పబ్లిక్ – ప్రైవేట్ (PPP) …

Read More »

పరిటాల రవి కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పా… సీఎం కేసీఆర్

తెలంగాణ‌ రాష్ట్ర౦లో  టీడీపీ పార్టీ అడ్రస్ లేకుండా పొయింది అని  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అయినా, ఇక్క‌డున్న కొంద‌రు టీడీపీ నేత‌లు రోజూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారని  వారిపై మండిప‌డ్డారు. టీడీపీ దివంగ‌త నేత ప‌రిటాల ర‌వి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లిన అంశంపై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ప‌రిటాల రవి త‌న‌కు చాలా మంచి మిత్రుడని అన్నారు. మిత్రుడి కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పేంటి? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. గతంలో …

Read More »

వెల్‌నెస్ సెంటర్ వెరీ వెల్..సీఎం కేసీఆర్ గురువు బాల్‌రెడ్డి ప్రశంసలు..!

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ వ్యవస్థను పటిష్టం చేసిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి , అత్యున్నత వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తుంది. అలాగే రాష్ట్రంలోని ఉద్యోగస్తులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ వెల్‌నెస్ సెంటర్ల పనితీరు అద్భుతంగా ఉండడంతో పెద్ద ఎత్తున వైద్యసేవలు సేవలు రోగులకు అందుతున్నాయి..ఈ వెల్‌నెస్ సెంటర్ల …

Read More »

చిరంజీవి ప్రజారాజ్యం పై కేసీఆర్ సెటైర్…!

తెలంగాణ రాష్ట్ర౦లో 2014 ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్‌తో క‌లిసి టీజేఏసీ ఛైర్మ‌న్‌ ప్రొ.కోదండ‌రామ్ కాంగ్రెస్‌కు మేనిఫెస్టో రాశార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అయినా ఆ పార్టీ ఏమైందో అంద‌రికీ తెలుస‌ని చెప్పారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… సినీ నటుడు చిరంజీవి పార్టీ పెడితే ప్ర‌జ‌లు ఆ పార్టీని క‌ట్టెల మోపును కింద ప‌డేసిన‌ట్లు ప‌డేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat