టీం ఇండియా స్పూర్తితో ముందుకు సాగాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో ఆ వైఖరిని ప్రదర్శించడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి విషయంలో శీతకన్ను వేసినట్లు పలు ఉదంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం చేయాల్సిన హామీలు కూడాఅమలు కాలేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన …
Read More »ఏర్పాట్లు భారీగా ఉండాలి…మంత్రి కేటీఆర్
కేసీఆర్ దయవల్ల జిల్లా వచ్చినందున తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికి విజయవంతం చేయాలి అని మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న సిరిసిల్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకుని ఆదివారం మంత్రి కేటీఆర్ బైపాస్రోడ్డులోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంతో పాటు సీఎం సభా స్థలి కోసం …
Read More »రేపు సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా
రేపటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు.మొదటి పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి ప్రారంబించాలని అనుకున్నారు . ఈ నేపధ్యంలో రాష్ట్ర౦లో భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. తిరిగి ఈ నెల 13న నారాయణఖేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
Read More »కీలక అంశంపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర మంత్రికి కీలక సూచన చేస్తూ లేఖ రాశారు. విద్యుత్, టెలిఫొన్ మాదిరే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఒక ప్రాథమిక వినియోగ సేవగా (యూటిలీటీ) గుర్తించాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హాకు ఒక లేఖ రాశారు. జాతీయ స్ధాయిలో ఇంటింటికి ఇంటర్నెట్ ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు కోసం రైట్ అప్ వే చట్టం చేయాలని కోరారు. …
Read More »త్వరలో సింగరేణి యాత్ర చేపడుతా.. సీఎం కేసీఆర్
ప్రగతిభవన్లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిలో పరిస్థితులు చక్కదిద్దాలని..త్వరలో సింగరేణి యాత్ర చేపడతానని సీఎం కేసీఆర్ అన్నారు.అంబేద్కర్ జయంతి రోజు సింగరేణికి సెలవుదినం. ఐఐటీ, ఐఐఎంలలో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు దొరికితే ఆ ఫీజంతా కంపెనీయే భరిస్తుందని సీఎం హామీనిచ్చారు. . ఆస్పత్రుల విషయంలో మీకు పూర్తి న్యాయం జరిగేటట్లు చూస్తమని సీఎం పేర్కొన్నారు. ఆరు …
Read More »కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ..సీఎం కేసీఆర్
కార్మికుల ఇంటి నిర్మాణంకోసం 10లక్షలు వడ్డీలేని రుణాలిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు ప్రగతిభవన్లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..టీబీజీకేఎస్ గెలించింది 2012లో..ఆ తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సింగరేణి గురించి ప్రజాప్రతినిధులతో గంటర్నరకుపైగా మాట్లాడినట్లు చెప్పారు. గతంలో కూడా టీబీజీకేఎస్ను గెలిపించారు. ఈ సారి గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు కావాలన్నారు.కార్మికులు …
Read More »కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన హరీష్రావు
రేపటి నుంచి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నారాయణ్ఖేడ్లో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్రావు పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
Read More »హైదరాబాద్ లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ మహా నగరం లో భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. చాదర్ఘాట్, మలక్పేట్, కోఠి, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, బహదూర్ పుర, రాజేంద్ర నగర్, శంషాబాద్, అత్తాపూర్, గండిపేట, శివరాంపల్లి, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్లలో భారీ వర్షం పడుతోంది. ఆబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగం బజార్, సుల్తాన్ బజార్ తో పాటు పలు ప్రాంతాల్లో …
Read More »ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ ..
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలన అని విమర్శించడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యుత్, నీరు అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు మంత్రి తలసాని. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 గంటల విద్యుత్ అందించిన ఘనత ప్రభుత్వానిది అని …
Read More »సింగూరు ప్రాజెక్టులో లభ్యమైన యువతి మృతదేహం..
సెల్ఫీ సరదా కారణంగా సింగూరు ప్రాజెక్టులో నిన్న శనివారం ఒక ప్రేమ జంట గల్లంతైన విషయం తెలిసిందే.తాజాగా ఈ రోజు ఆదివారం ఒక యువతి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అబీబ్నగర్కు చెందిన నసీరొద్దీన్(19), బోరబండకు చెందిన శరీన్ బేగం(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నిన్న శనివారం వీరిద్దరితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి సింగూర్ ప్రాజెక్టుకు వచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం …
Read More »