Home / TELANGANA (page 1166)

TELANGANA

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలం..! మన కష్టంతోనే సిద్ధిపేట జిల్లా …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలం..! మన కష్టం.. సిద్ధిపేట ప్రజల అదృష్టంతోనే సిద్ధిపేట జిల్లా ఆవిర్భవించింది. చరిత్రలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో 315 కోట్ల వ్యయంతో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సిద్ధిపేట పట్టణ మెప్మా స్లమ్ సమాఖ్య, ఆర్పీ రిసోర్స్ …

Read More »

నిరుద్యోగులకు టీ సర్కారు తీపీ కబురు -అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలకు నోటిపికేషన్ ..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విస్థరణ అధికారి ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది .దీనిలో భాగంగా వ్యవసాయ సహకార శాఖలో 851 గ్రేడు-2ఏఈఓ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ టీఎస్పీఎస్సి ఈ రోజు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 13 నుండి 31 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించునట్లు కమిషన్ తెలియ చేసింది..ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు http://www.tspsc.gov.in ఈ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇట్టి …

Read More »

తెలంగాణ 2017- డీఎస్సీ మార్గదర్శకాలు విడుదల ..

తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్ననిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభవార్త. 2017- డీఎస్సీ కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ప్రకటించింది .అందులో భాగంగా ఎస్ఈటీ నిబంధనల ప్రకారం డీఎస్సీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతకం చేశారు. దీనిలో భాగంగా డీఎస్సీకి దరఖాస్తు చేసే …

Read More »

ప్రాణం కాపాడిన మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌…

సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా సాయం చేయడంలో ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. యాఖత్‌పురా కాలనీలో రోడ్డుపై వర్షంలో ఓ అనాథ వృద్దుడు లేవలేని స్థితిలో ఉన్నాడనీ, వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ GHMC కమిషనర్‌ జనార్దన్‌రెడ్డికి ట్వీట్‌ చేశారు. కమిషనర్‌ వెంటనే సర్కిల్‌-7 GHMC డిప్యూటీ కమిషనర్‌ రవీంద్రకుమార్‌ను అపమ్రత్తం చేశారు. డీసీ సిబ్బందితో అక్కడకు చేరుకుని రోడ్డుపై వర్షంలో అపస్మారకస్థితిలో ఉన్న బాలరాజు(68)ను పెట్లబురుజులోని …

Read More »

విజయ డెయిరీలో ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌…

తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలో నడిచే విజయ డెయిరీలో 110 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా నింపేందుకు అనుమతినిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్‌ డెయిరీ మేనేజర్‌/మేనేజర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 5, అసిస్టెంట్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ పోస్టు ఒకటి, జూనియర్‌ ఇంజనీర్‌(మెకానికల్‌) పోస్టులు 5, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌) పోస్టులు 3, ప్రాసెసింగ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు 12, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు 4, …

Read More »

నిరుద్యోగులకు టీ సర్కారు తీపి కబురు …

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు మంగళవారం టీఎస్‌పీఎస్‌సీకి నోటిఫికేషన్ వెలువరించేందుకు అనుమతి ఉత్తర్వులు అందనున్నాయి. అనంతరం ఒకటి, రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. అలాగే డీఎస్సీకి సంబంధించిన ఫైల్‌పై సంబంధిత శాఖ మంత్రి కడియం …

Read More »

హైదరాబాద్ లో ప్రపంచలోనే అతి పెద్ద ఫార్మా సిటీ…

ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాస్యూటికల్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫార్మాసిటీపై సమగ్ర అధ్యయనం చేశామన్న కేటీఆర్.. దానికోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలిపారు. హెచ్‌ఐసీసీలో ఫార్మా సిటీపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో పూర్తి స్థాయిలో మెడిసిన్స్ ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. చైనా, యూరప్, అమెరికా నుంచి మందులు …

Read More »

అద్దె ఇల్లు వివాదంపై ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ క్లారీటీ ..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన ఫారుఖ్‌ హుస్సేన్‌ కు సంబంధించిన అద్దె ఇల్లు విషయంలో రాజుకున్న వివాదంపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో తను అద్దెకు ఉంటున్న తన ఇంటికి ఒక మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని కోరారని, ఆమె ఇంటి యజమాని అనే విషయం తనకు తెలియదని ఆయన వివరణ ఇచ్చారు. మహిళ తనను …

Read More »

కేంద్ర మంత్రి గడ్కరికి మంత్రి హరీష్ లేఖ..

తెలంగాణ రాష్ట్రం పట్ల కృష్ణా నది యాజమాన్య బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. బోర్డు సమర్ధంగా పనిచేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్‌ లో ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని పేర్కొన్నారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు.. …

Read More »

రైతు కుటుంబాలకు పరిహారం…

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 27 జిల్లాల్లోని 457 రైతు కుటుంబాలకు ఈ పరిహారం అందనున్నది. ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున రూ. 27.42 కోట్లు   ప్రభుత్వం విడుదల చేసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat