ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ ఎంపీ వినోద్ లేఖ రాశారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై జాప్యం చేయడం తగదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయినా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. నియోజక వర్గాల పెంపునకు అవసరమైతే సెక్షన్ 26ని సవరించి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. లేఖకు కేంద్రం స్పందించకపోతే పార్లమెంటు …
Read More »వరంగల్ నగర అభివృద్ధిపై ముగిసిన మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు వరంగల్ నగర అభివృద్ధిపై జిల్లా కలక్టరేట్లో అధికారులతో జరిపిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగడం లేదని.. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని …
Read More »కోఠి ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం…
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని కోఠి ఆంధ్రాబ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది.. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. అగ్నిప్రమాదం కారణంగా పలు దస్ర్తాలు దగ్ధమయ్యాయి.
Read More »కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు వరంగల్ పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోగోను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తో కల్సిఆవిష్కరించారు.జిల్లాలో గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్ పార్కు స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం మెగా టెక్స్టైల్ స్థలంలో డీపీఆర్ మ్యాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భారతదేశంలోనే …
Read More »టీ కాంగ్రెస్ కోసం బాహుబలి కాదు అంట దేవసేన అంట ..
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తమకు పట్టం కడతారు అని తెగ ఆనందపడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .కానీ దాదాపు పద్నాలుగు యేండ్ల పాటు పోరాడి అరవై యేండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు .ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత …
Read More »హైదరాబాద్ ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం
భాగ్యనగరంలోని కోఠి ప్రధాని కూడలిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో మూడు కంప్యూటర్లు, పలు దస్తావేజులు మంటలకు ఆహూతయ్యాయి. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
Read More »ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!
రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేవారం ఉత్తర కోస్తా ప్రాంతానికి వాయుగండం ప్రమాదం పొంచి ఉందనీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడి వాయవ్యంగా పయనించనుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం అదే ప్రాంతం, …
Read More »హైదరాబాద్ మెట్రో ట్రైన్ పరుగులకు ముహూర్తం ఖరారు ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రైలు ట్రయల్ రన్ మూడో రోజు విజయవంతంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ – బేగంపేట మధ్య మెట్రో రైలు పరుగులు పెడుతుంది. మొత్తం 15 నుంచి 20 రోజుల్లో పూర్తి స్థాయి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 28న మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. మెట్రో రైలుకు పచ్చజెండా ఊపేందుకు ప్రధాని మోదీ సంసిద్ధత …
Read More »ప్రేమ శవమైంది….. గ్రామంలో ఉద్రిక్తత
పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్(26) శుక్రవారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్ అనే యువకుడు ప్రేమించి …
Read More »ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరం ..
ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో అప్పటి ప్రభుత్వం పంచాయతీలకు సాధారణ ఎన్నికలను అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికలలో గెలిచిన సర్పంచుల పదవీకాలం ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. వారి ఐదేళ్ల పదవీకాలం 2018 ఆగస్టు 1తో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ(3ఎ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ప్రస్తుత పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు …
Read More »