Home / TELANGANA (page 115)

TELANGANA

HARISH RAO: తెలంగాణ పట్ల కేంద్రం అన్యాయమే చేస్తోంది: హరీశ్ రావు

Minister harish rao COMMENTS ON CENTRAL minister nirmala sitaraman

HARISH RAO: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వమెప్పుడూ అన్యాయమే చేస్తోందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లోనూ కేంద్రప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. వైద్య కళాశాల విషయంలోనూ అన్యాయం చేస్తోందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కేంద్రం ప్రతిసారీ ప్రవేశపెట్టె బడ్జెట్‌లో ఏమీ ఉండదని విమర్శించారు. అదంతా ఒక బూటకమని…. డొల్ల అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. …

Read More »

KAVITA: నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి: కవిత

mlc kavitha says It hub works reached the final stage

KAVITA: నిజామాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌లో సౌకర్యాలపై నిర్వహించిన వెబినార్‌లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అనేక టైర్‌ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు భారాస ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ తెలిపారు. వాళ్ల చొరవతోనే నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ మంజూరైందని అన్నారు. తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు లాండ్ …

Read More »

komatireddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత

Brs leaders try attack to mp komatireddy

komatireddy: నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో పర్యటించారు. ఈ పర్యటనలో భారాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని……ఇక్కడకు రావడానికి 3 గంటలకు పైగా సమయం పట్టిందని భారాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే అక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యలు…..భారాస కార్యకర్తలకు …

Read More »

TALASANI: ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోంది: తలసాని

MINISTER TALASANI SAYS KCR government is working TO public

TALASANI: హైదరాబాద్ లోని యూసఫ్‌గూడలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ, డిజిటల్‌ మీడియా టెక్నీషియన్స్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను తలసాని విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని …

Read More »

PUNJAB CM: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది:ని పంజాబ్ సీఎం

PUNJAB CM VISITS ERRAVELLI, NARSAMPETA

PUNJAB CM: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలు, సంక్షేమం బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల వనరులు, పథకాల నిర్వహణ, తాగు–సాగునీటి అంశాలపై అధ్యయనం చేసేందుకు పంజాబ్ సీఎం హైదరాబాద్ విచ్చేశారు. సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్‌తో పాటు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పరిశీలించారు. రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ తేదీ ఖరారు

 తెలంగాణలో  టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ) నోటిఫికేషన్‌ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …

Read More »

TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందన్న తలసాని

minister talasani says no alliance with other partys

TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని వ్యాఖ్యానించారు. భారాస పార్టీ ప్రజల పార్టీ….కాబట్టి మాకు ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో అభివృద్ధి ఎక్కడుందో, ఎలా జరిగిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్‌ …

Read More »

GUTTA SUKENDAR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు: గుత్తా సుఖేందర్ రెడ్డి

MANDALI CHIRMAN SAYS There will be no early elections

GUTTA SUKENDAR: తెలంగాణలో మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. నల్లగొండలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి ముచ్చటించారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సాగు రంగానికి జీవం పోస్తూ….ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి దేశ ప్రజలు …

Read More »

తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్‌…

వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్‌ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat