చలో అసెంబ్లీ ఎందుకు? అని కాంగ్రెస్ నేతలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు వ్యూహం లేదని మంత్రి తలసాని అన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ… .తెలంగాణ టీడీపీ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. 2019లో ఒంటరిగా పోటీచేసి వందసీట్లకు పైగా గెలుస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామో చెప్పలేదన్నారు.సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు.
Read More »50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత మరోసాని బీఏసీ సమావేవం జరుగనుంది. సమావేశాల్లో ఏయే అంశాలు చర్చించాలనే దానిపై షెడ్యూలు ఖరారు చేశారు. కాగా నవంబర్ 27 న హైదరాబాద్లో ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా సభకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ప్రతిరోజు గంటన్నర …
Read More »డిసెంబర్ 9న కాంగ్రెస్ లోకి రేవంత్ -పక్క ఆధారాలు దరువు చేతిలో ..!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వార్తలపై ఇటు రేవంత్ రెడ్డి ఖండించకపోగా త్వరలోనే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కల్సి అంత వివరిస్తాను ..అందరి బాగోతాలను బయటపెడతాను అని ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు . అయితే ప్రస్తుతం …
Read More »కాంగ్రెస్ లోకి రేవంత్- బీజేపీలోకి కవిత ..సంచలనం..!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ …
Read More »గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ కలిసారు . సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియజేశారు.మరికొద్ది సేపట్లో తెలంగాణ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. గురువారం మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కూడా సమావేశం కానుంది.
Read More »నా పోరాటం అంతా ఆయనపైనే.. రేవంత్ సంచలనం..!
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై అయన మాట్లాడుతూ, తన పోరాటం సీఎం కేసీఆర్ పైనేనని అన్నారు.టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీని చంద్రబాబు సరిదిద్దుకోలేని విధంగా చేసేందుకు తాపత్రయపడుతున్నారని ఆయన …
Read More »టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసి..తాళం వేసుకెళ్లిన రేవంత్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది.గడచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాంబర్ ను రేవంత్ రెడ్డిఈ రోజు ఖాళీ చేశారు. అసెంబ్లీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ అనుచరులు, అక్కడి కంప్యూటర్లు, విలువైన ఫైళ్లను తీసుకేల్లారు . ఆపై ఆ గదికి తాళం వేసి తాళం చెవులు …
Read More »అనాథ చిన్నారులకు అండగా కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన దృష్టికి వచ్చే ప్రజా సమస్యల విషయంలో ఎంత చురుకుగా, దయా హృదయంతో స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా…సమస్య ఇంకేదైనా మంత్రికి చేరవేయాలనుకుంటే ఎవరినో ఆశ్రయించి దరఖాస్తులు రాసి…క్యూలల్లో నిల్చొని వాటిని అందించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ట్వీట్ చేస్తే చాలు. అది కూడా బాధితులే కావాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే రాజన్నసిరిసిల్ల జిల్లా త౦గళ్లపల్లి …
Read More »2013లో తెలంగాణ ఏర్పడిందట..!
మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే బరాజ్! కానీ.. దాన్ని జిల్లాను చేసేశారు! అదొక్కటేకాదు.. సుందిల్ల, కన్నెపల్లి, గోలివాడ, తుక్కాపూర్ అనే జిల్లాలు కూడా ఉన్నాయన్నారు! అక్కడితో ఆగలేదు.. ఆ జిల్లాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనివని సెలవిచ్చారు! ఇక.. తెలంగాణ ఏర్పడింది 2013లోనని చెప్పారు! ఒకచోట అవిభాజ్య తెలంగాణ అని రాశారు! చెప్తే నవ్వుతారుగానీ.. ఫిబ్రవరి నెలలో 30వ తేదీని కూడా సృష్టించారు! ఇవన్నీ ఎవరో ఊసుపోని వ్యక్తుల రాతలుకాదు.. సాక్షాత్తూ …
Read More »ప్రజాప్రయోజనాలకు అడ్డుపడితే ప్రతిపక్షాల వీపు మోత మోగుతుంది ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం అడ్డు తగిలి ..ప్రజాప్రయోజనాలకు అడ్డుపడితే రాష్ట్ర ప్రజల చేతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రతిపక్షాల వీపు మోగుతుంది అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న కాంగ్రెస్ …
Read More »