Home / TELANGANA (page 1129)

TELANGANA

అందులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్

గత మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు , పెట్టుబడులు వేల్లువేత్తుతున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత దేశంలో తెలంగాణ రాష్త్రం ప్రథమ స్థానం పొందింది. హరియాణా, పశ్చిమబెంగాల్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవగా ఆంధ్రప్రదేశ్ కి 15వ స్థానం దక్కింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంగళవారం తాజా …

Read More »

2018 డిసెంబర్ నాటికి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి కావాలి

వరంగల్ జిల్లా మున్సిపల్ శాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. 2018 డిసెంబర్ నాటికి వరంగల్ లోని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాగా …

Read More »

హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పోలీస్‌శాఖలో గత కొంతకాలంగా కొనసాగుతున్న పదోన్నతుల సమస్యపై ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టి తెరదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. 35 అదనపు ఎస్పీ, 72 డీఎస్పీ పోస్టులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అందరికి అవకాశం కల్పిస్తామని సీఎం గతంలోనే చెప్పారు. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం …

Read More »

రాష్ట్రంలో 12.5 వేల కోట్ల పెట్టుబడులు..

తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కు చెందిన ప్రముఖ కంపెనీ బిన్ జాయెద్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఈ MoU మేరకు సుమారు 12500 కోట్ల రూపాయలను (రెండు బిలియన్ల అమెరికన్ డాలర్లను) తెలంగాణలోని మౌలిక వసతుల ప్రాజెక్టులపైన పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. బిన్ జాయెద్ గ్రూప్ చైర్మన్ అయిన షేక్ ఖాలేద్ బిన్ …

Read More »

తెలంగాణలో టీడీపీ ఖాలీ..మంత్రి జూపల్లి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి మీడియా ద్వారా స్పందిస్తూ.. రేవంత్‌రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నడని.. ప్రజలు రేవంత్‌రెడ్డిలాంటి వాళ్ల మాటలు నమ్మరన్నారు. తెలంగాణను 60 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీలే పాలించినయి. కానీ తెలంగాణ అభివృద్ధికి ఆ పార్టీలు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. కాగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మూడున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. …

Read More »

జనవరి 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ముగుస్తుందని.. జనవరి 1 నుంచి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వ్యవసాయశాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ .. ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టుకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కొత్త …

Read More »

అందరం కలిసి పత్తి రైతుకు చేయూతనిద్దాం..కేటీఆర్

ఈ ఏడాది పత్తి ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండటంతో రైతులు మార్కెట్‌కు తెస్తున్న పత్తికి గిట్టుబాటు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఇవ్వాళ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… …

Read More »

బాలానగర్ మెట్రో స్టేషన్ కు మరో పేరు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని  మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉన్న బాలానగర్ మెట్రో స్టేషన్‌ పేరును బాలానగర్ మెట్రో స్టేషన్‌ కాకుండా అంబేడ్కర్ జంక్షన్ మెట్రో స్టేషన్‌గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.మూసాపేట వై జంక్షన్ …

Read More »

తొలిరోజే రేవంత్ పై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..

తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి చేరి పట్టుమని పది గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సీఎల్పీ నేత జానారెడ్డి ఆయనపై సంచలన …

Read More »

ఢిల్లీలో రేవంత్ రెడ్డికి అవమానం..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ  మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్  పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కి రాహుల్ గాంధీ స్వీట్ తినిపించారు. ఈ ఫొటోను రేవంత్ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, కుడి చేత్తో కాకుండా, ఎడమ చేత్తో రాహుల్ స్వీట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat