అసెంబ్లీలో రైతు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ కొనసాగుతున్నది. రైతు సంక్షేమంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బతుకులు బాగుపడ్డాయని మంత్రి అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇప్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం సంక్షోభంలో ఉండేదని మంత్రి వెల్లడించారు. మూడేండ్ల పాలనలోనే రైతులను సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి …
Read More »60 ఏండ్లులో కానీ పనిని సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో చేసి చూపించారు..
శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్… 2014-15 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు, 2016-17 …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేవంత్ మార్ఫింగ్ పొటోలు ..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ని బాహుబలితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి తన …
Read More »టీఅసెంబ్లీ స్పీకర్ కు చేరని రేవంత్ రాజీనామా లేఖ …
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ,రాష్ట్రంలో కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిన్న దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనుముల రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు పంపించాను అని చెప్పిన సంగతి తెల్సిందే . అయితే నిన్న …
Read More »కచ్చితంగా కొత్త సచివాలయం కట్టి తీరుతాం..కేసీఆర్
ఏదేమైనా కొత్త సచివాలయం కట్టి తీరుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు.ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే …
Read More »భన్వర్ లాల్ పై టీడీపీ సర్కారు కుట్ర ..
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ పై ఏపీ అధికార టీడీపీ సర్కారు కుట్ర పన్నిందా ..?.గత మూడున్నర ఏండ్లుగా గుర్తుకు రాని విషయం నిన్న భన్వర్ లాల్ పదవీవిరమణ చేస్తోన్న రోజున గుర్తుకు రావడమే ఈ వాదనకు కారణమా ..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు .అసలు విషయానికి …
Read More »ఖచ్చితంగా కొత్త సచివాలయం కట్టి తీరుతాం..కేసీఆర్
ఏదేమైనా కొత్త సచివాలయం కట్టి తీరుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు.ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే …
Read More »63,025 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చాం..మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగ నియామకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 93,739 ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఇప్పటి వరకు 63,025 ఉద్యోగాల భర్తీకి వివిధ నియామక సంస్థలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఎన్ని అడ్డంకులున్నా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. …
Read More »రేవంత్ రెడ్డి భార్య ఎంత పని చేసిందో తెలుసా..?
తెలంగాణ టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు, ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో సీతక్క కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని వెనుక హై డ్రామానే నడిచినట్టు సమాచారం.వివరాల్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి సతీమణి నేరుగా హన్మకొండకు వెళ్లి సీతక్కను కలిశారు. ఆమెకు అన్నీ …
Read More »2017 చివరి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తాం..మంత్రి కేటీఆర్
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ భగీరథపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2017 చివరి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ఇప్పటికే 49 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందుతుందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికలలోపే నీళ్లిచ్చి ఎన్నికలు …
Read More »