Home / TELANGANA (page 1121)

TELANGANA

అభిషేక్‌ మళ్లీ అరెస్ట్‌

మల్కాజిగిరి కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. యువతుల నగ్న చిత్రాలతో వారిని మళ్లీ వేధించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్‌ను గతంలో ఇదే ఆరోపణలపై అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే అతడు మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని ఇద్దరు అమ్మాయిలు బెదిరించాడు. వారు బెదిరిపోకుండా రాచకొండ సైబర్ క్రైమ్ …

Read More »

“ఇళ్ళు లేని వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు “

 అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొమ్మనదేవుపల్లిలో నిర్మించే 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి మంత్రి పోచారం శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పేదల ఇంటి నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. టీఆర్ఎస్ …

Read More »

హైదరాబాద్‌కు మరో మణిహారం..ఇమేజ్‌ టవర్‌కు మంత్రి కేటీఆర్ శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌కు మరో మణిహారం అలంకారం కానుంది. హైదరాబాద్‌ నగర ప్రతిష్ఠను మరింత పెంచేలా, నగరానికి మరో ఐకానిక్‌ భవంతిగా నిలిచేలా ఇమేజ్‌ టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో 16 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. రహేజా మైండ్‌ స్పేస్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఇనార్బిట్‌ మాల్‌కు …

Read More »

అయిదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం .. కేటీఆర్

ఢిల్లీలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న రెండో రోజు కొన‌సాగుతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 స‌ద‌స్సుకు హాజ‌రైన మంత్రి ఈ సంద‌ర్భంగా పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం త‌ర‌ఫు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.అనంతరం వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. Shri. @KTRTRS, Hon'ble Minister of @MinIT_Telangana discussing the states new #foodprocessing policy during it's launch at …

Read More »

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల నీచచరిత్రను బయటపెట్టిన మంత్రి హరీష్

తెలంగాణ  రాష్ట్రంలో ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టులపై కోర్టుల్లో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నరని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ఇవాళ  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోయిందన్నారు. తప్పుడు విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నరని తెలిపారు. చనిపోయిన వారి పేర్లతో కేసులు వేసిన …

Read More »

తెలంగాణ ఫుడ్ పాల‌సీ…ముఖ్య‌మైన పాయింట్లు ఇవే

రాష్ట్ర‌ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కెటి. రామారావు తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాల‌సీని ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో అవిష్కారించారు. ఢిల్లీలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా – 2017 లో ఈ పాల‌సీని ఆవిష్కరించారు. తెలంగాణలో ఉన్న విస్తృత‌మైన ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలోని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేలా ఈ పాల‌సీ దోహ‌దం చేస్తుంద‌ని మంత్రి తెలిపారు. ఈ పాల‌సీలోని ముఖ్యంశాలు ఇవి.. పాల‌సీ ముఖ్యాంశాలు    ఈ పాల‌సీ వ‌చ్చే …

Read More »

మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ  మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో విరామం లేకుండా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే . సిద్దిపేట మినీస్టేడియంలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు  పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు.ఉదయం సిద్దిపేటలోని పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి స్థానికంగా ఉన్న ప్రజలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట …

Read More »

కలలు, ఆకాంక్షలు నెరవేరుతున్నాయి..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్

తెలంగాణ ప్రజల కలలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని నిజామాబాద్  ఎంపీ కల్వకుంట్ల  కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. Dreams & Aspirations of Telangana people being realised one by one. Jai Telangana !! https://t.co/4Jr3bqkupN — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 4, 2017 జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబుపేటలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గోదావరి జలాలను …

Read More »

28న మెట్రో ప్రారంభం.. స్పష్టం చేసిన మహమూద్‌ అలీ

ఈ నెల 28న మెట్రోరైల్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర  ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  హైదరాబాద్  న‌గ‌ర‌వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో ప్రారంభోత్స‌వంపై ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. పట్టణ రవాణా వ్యవస్థపై ఈ రోజు హైద‌రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సు జ‌రుగుతోంది.   ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు హాజరైయ్యారు …

Read More »

కార్తీక పౌర్ణమి..ఎంపీ కవిత ప్రత్యేక పూజలు

ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్  ఎంపీ కవిత.. నిజామాబాద్ పట్టణంలోని శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున శ్రీనీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయ వల్ల ఇక్కడ అభిషేకం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat