Home / TELANGANA (page 1119)

TELANGANA

2018 ఆగస్ట్ లోపల ప్రతి ఇంటికి నల్లనీరు..కేటీఆర్

గడువు లోపల రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . 4125 గ్రామాల్లో నీటి అవసరాలు తీరుస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 183 గ్రామాల్లోనూ దశలవారిగా పనులు పూర్తి చేస్తామన్నారు. 2018 ఆగస్ట్ లోపల ప్రతి ఇంటికి నల్లనీరు ఇచ్చితీరుతామన్నారు. హైదరాబాద్ నగరంలో నీటి అవసరాల కోసం 2 వేల 7 కిలోమీటర్ల పైప్ లైన్లు …

Read More »

రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నా౦..జగదీశ్‌రెడ్డి

 శాసనమండలిలో విద్యుత్ సరఫరాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగావిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఇవాళ రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 24 లక్షల కనెక్షన్లకు 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 గంటల విద్యుత్ సరఫరా జరిగిందన్నారు. …

Read More »

ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా౦..మంత్రి ఈటల

ఎస్సీ వర్గీకరణ న్యాయమైన అంశమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఏవరూ కోరకపోయినప్పటికీ 29 నవంబర్ 2014 నాడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టిందని గుర్తు చేశారు. ఆ రోజు ఎస్సీ వర్గీకరణపై ఈ సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇప్పటి దాకా వాకౌట్ చేసిన కాంగ్రెస్.. పది సంవతసరాల పాటు …

Read More »

చైన్ స్నాచర్లను పట్టుకుంటే బహుమతి..!

ఒకే రోజు వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. ఈ స్నాచింగ్ సంఘటనతో మహిళా లోకం ఉలిక్కి పడింది. క్రిస్టియన్ కాలనీ,ఫరూక్ నగర్ ప్రాంతంలో ఈ చైన్ స్నాచింగ్ జరిగాయి. ఇక్కడ చైన్ స్నాచింగ్ కేసులు నమోదైన సంఘటనలు చాలా అరుదు.గతంలొ ఇలా జరిగితే అప్పట్లో పోలీసులు నిందితులను చాకచక్యంతో పట్టుకున్నాక మళ్ళీ ఈ పీడ ఇప్పుడు మొదలయ్యింది. స్నాచింగ్ లను అరికట్టేందుకు, చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు …

Read More »

కార్పొరేట్ కళాశాలల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..కడియం

 ప్రయివేటు కార్పొరేట్ కళాశాలల పేర్లు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 150 కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో ప్రభుత్వం తనిఖీలు జరిపిందన్నారు. ఆ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ …

Read More »

జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా మేడారం జాతర

ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మేడారం జాతరపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా మేడారం జాతర నిర్వహిస్తామన్నారు. జాతర నిర్వహణకు ఆర్థికసాయం చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. సమ్మక్క – సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతంలో ఈ జాతరపై వివక్ష ఉండే అని తెలిపారు. గత ప్రభుత్వాలు రూ. …

Read More »

“మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం”..మంత్రి హరీష్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో అద్భుత ఫలితాలు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ కాకతీయపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకం వల్ల చెరువులకు జలకళ రావడమే కాకుండా.. పూడికతీతతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. చెరువులు పునరుజ్జీవం పొందాయన్నారు. మిషన్ కాకతీయతో సత్ఫలితాలు వచ్చాయని …

Read More »

కడెం ప్రాజెక్టుపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తాం..హరీష్‌రావు

కడెం ప్రాజెక్టుపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తామని రాష్ట్ర  భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి  హరీష్‌రావు మాట్లాడుతూ.. 5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కడెం నదిపై కుప్తి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 7.2 టీఎంసీలు ఉన్నప్పటికీ.. కేవలం 4 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీ అని చెప్పారు. …

Read More »

ఎనారై ఇంటిపై పీజేఆర్ తనయుడి కన్ను

మాజీమంత్రి పీ జనార్దనరెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో తన ఇంటి పక్కనే ఉన్న ఓ ఎన్నారై ఇంటిని ఆక్రమించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దర్పంతో అడ్డగోలు వ్యవహారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున.. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ కర్వాండేకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని, దాని పక్కనే ఉంటున్న విష్ణువర్ధన్‌రెడ్డి అదును చూసుకొని ఆక్రమించుకొన్నారు. అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ శ్రీకాంత్ సోదరులు …

Read More »

తెలంగాణ మినీ ట్యాంక్ బండ్ లకు సిద్దిపేట కోమటిచెరువు మోడల్.

సిద్దిపేటలోని కోమటిచెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి, TSCAB చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆదివారం పరిశీలించారు.రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్ గ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఉద్యేశం అని మంత్రి పోచారం చెప్పారు. సిద్దిపేటకు సంబంధించి కోమటి చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. స్థానిక శాసనసభ్యుడు, మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్దతో ఇంత చక్కగా సుందరీకరణ సాద్యమయిందన్నారు. చెరువు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat